Main

ప్రాజెక్టులను అడ్డుకుంటే పుట్టుగతులు ఉండవ్‌

వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు గుణపాఠం తప్పదు :చారి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను అడ్డుకుంటే చరిత్రహీనులుకాక తప్పదని కాంగ్రెస్‌ టిడిపిలను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి …

జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

ఊరూవాడా చుట్టి వస్తున్న నేతలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ నాయకుల సమక్షంలో గులాబీ …

కార్మికుల ఆత్మస్థయిర్యం దెబ్బతీయవద్దు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై కొందరు కార్మిక సంఘాల నేతలు తప్పుడు ప్రచారం చేస్తుందని తెబొగకాసం నేతలు అన్నారు. దేశంలో ఏ పరిశ్రమలో ఇలాంటి ఉద్యోగాలు …

జిల్లాలో పెరగనున్న ఓటర్ల సంఖ్య

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి):తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. …

ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం

స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ జోరుగా ఏర్పాట్లలో అధికారులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరిగే అవకాశాలుండడంతో అధికారులు జిల్లాలో అధికారులు అసెంబ్లీ ఎన్నికలకుఅన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. …

ఓదేలు వ్యవహారంతో అశావహులకు చుక్కెదురు

అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేసిన కెసిఆర్‌ ఇక ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న అభ్యర్థులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు నల్లాల …

నాలుగున్నరేళ్లు ప్రజారంజక పాలన అందించాం

– ఆపద్దర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి – అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో పలువురు చేరిక నిర్మల్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న …

సాయుధ పోరాటాన్ని అవమానించరాదు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచదినంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పుతున్నారని సిపిఐ నేత,మాజీఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ ఆరోపించారు. ఇది తెలంగాణ సాయుధపోరాటాన్ని అవమానించడమే అన్నారు. సాయుధ పోరాటాన్ని భాజపా …

గెలిచే సత్తా లేక పాత కేసులు తోడుతున్నారు

కెసిఆర్‌తో తెలంగాణలో సామాన్యులకు స్థానం లేదు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షిఎ): ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకనే తమ పార్టీ నాయకులపై పాత కేసులను తిరగదోడి, అక్రమ కేసులుపెట్టి భయబ్రాంతులకు …

శాంతి కమిటీలతో గణెళిశ్‌ మంటపాలపై చర్చ

ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గణెళిశ్‌ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా …