ఆదిలాబాద్

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): మార్చి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని తక్షణం  పూర్తిచేయాలని జిల్లా ఇంటర్‌ విూడియట్‌ విద్యాధికారి  ఆదేశించారు. ఇంటర్‌ విూడియట్‌ …

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):మార్చిలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను తీసుకురావడానికి కృషి చేయాలని డిఇవో అన్నారు. పది పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించే పరిస్థితి ప్రభుత్వ …

జిల్లాలో కొత్తగా 62 పోలింగ్‌ కేంద్రాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా 62 కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఓటరు నమోదు, సవరణలకు ఈ నెల 4తో ముగిసింది. జిల్లాలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో …

రానున్న రోజుల్లో మరో శ్వేత విప్లవం: లోక భూమారెడ్డి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అందరి సహకారంతోనే విజయ డెయిరీకి ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ సమ్మిట్‌ 2019 అవార్డు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోక …

మంచిర్యాలలో కార్డెన్‌ సర్చ్‌

మంచిర్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో  డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర …

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభేఉత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని …

కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన …

బాసరలో వసంతపంచమి రద్దీ

నేటి అక్షరాభ్యాసాలకు భారీగా తరలివస్తున్న ప్రజలు పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం బాసర,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి …

హరితహారం మొక్కలు కాపాడాలి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌10(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పలుచోట్ల నాటిన మొక్కలు మొలకెత్తక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత …

అర్హులకు సాగు భూమి పంపిణీ: ఎంపి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): అర్హులైన గిరిజన కుటుంబాలకు సాగు భూమి ఇవ్వడానికి  ఉమ్మడి జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎంపీ జి.నగేశ్‌ తెలిపారు.  వాస్తవానికి మొదట చెంచుల కోసమే ప్రభుత్వాలు భూములు …