ఆదిలాబాద్

కోలుకుంటున్న విందు బాధితులు 

నిర్మల్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకోగా అస్వస్థత పాలయిన వారు కోలుకుంటున్నారు. వీరు చికిత్స పొందుతున్నారు.  పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో …

తాగునీటి సమస్యలపై దృష్టి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి లోగా మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లా నీరు అందించాలని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రంగినేని …

బీజేపీలో పోటీ చేసే నాయకులపై స్పష్టత కరవు

ఆదిలాబాద,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో 18 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బిజెపి పార్లమెంట్‌ ఎన్‌ఇనకలకు సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు. కనీసంగా వచ్చే ఎన్‌ఇనకల కోసంమందే …

అక్రమంగా దాచిన కలప స్వాధీనం

కఠిన అటవీచట్టం కోసం కసరత్తు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చాందా(టి) గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను …

పక్కాగా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కంది కొనుగోళ్ల విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు …

మిషన్‌ కాకతీయతో మారనున్న ఆయకట్టు

చెరువుల పునరుద్దరణతో సానుకూల పరిస్థితి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో  ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. సాగు నీటి వసతి మాత్రం అంతంతే. వట్టివాగు, చెలిమెల, పాల్వాయిసాగర్‌ …

ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందే

పుల్వామా మృతులకు పలువురు నివాళి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు అదిలాబాద్‌ జిల్లాలో పట్టలణ ప్రముఖులు నివాళులు అర్పించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట …

నగేష్‌కు మళ్లీ టిక్కెట్‌ దక్కేనా?

పోటీలో ముందున్న రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి గోండు తెగకు చెందిన ప్రస్తుతం ఎంపీ గోడం నగేష్‌ మళ్లీ రంగంలో …

ఆదిలాబాద్‌ ఎంపిపై కన్నేసిన రాథోడ్‌

మరోమారు గట్టిప్రయత్నాల్లో ఇతరనేతలు కాంగ్రెస్‌లో లోక్‌సభకోసం పెరిగిన పోటీ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): లోకసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌  పార్టీలో ఆదిలాబాద్‌ స్థానంకోసం పోటీ పెరిగింది. కాంగ్రెస్‌ తరఫున …

మారిన మంచిర్యాల ఆస్పత్రి దశ

ప్రసవాలకు అనుగుణంగా ఆధునిక సేవలు మంచిర్యాల,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. …