ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మంచిర్యాల,జనవరి30(జ‌నంసాక్షి): ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గిరిని బలితీసుకుంది. జిల్లాలోని చెన్నూర్‌ మండలం కిష్టంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, టాటా ఏస్‌ వాహనం ఒకదానికినొకటి …

బోధనేతర విధులకు టీచర్లను దూరంగా ఉంచాలి

నిర్మల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని పీఆర్‌టీయూ కోరింది. దీంతో విద్యార్థులపై శ్రద్ద తగ్గడంతో పాటు సకాలంలో సిలబస్‌ పూర్తి కాదని అన్నారు. అలాగే ఉపాధ్యాయ పోస్టులు …

ఉమ్మడి జిల్లాలో నారీభేరీ

అత్యధిక స్థానాల్లో మహిళా సర్పంచ్‌లే ఆదిలాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నారీభేరి మోగింది. పంచాయితీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో కాకుండా జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు సత్తా చాటారు. …

ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచులు

అభివృద్దిలో భాగస్వాములు కావాలని హితవు ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): రెండు విడతల్లో ఎన్నికైన సర్పంచ్‌లను మాజీమంత్రి, నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డి అభినందించారు. గ్రామాలకు సేవ చేయడంలో ముందుండాలని, ప్రబుత్వ …

క్రీడాకారులకు ఐటీడీఏ డీడీ అభినందన

ప్రశంసా పత్రాలు అందచేత ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 విభాగం 64వ జాతీయస్థాయి హాకీ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్‌ ఆశ్రమ …

సింగరేణిలో 15శాతం వృద్దిరేటు

మరింత ఆశాజనక ఉత్పత్తి కోసం యత్నాలు ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):రాష్ట్రంలో సింగరేణి సంస్థ అనేక విజయాలతో ముందుకు సాగుతున్న దని సింగరేణి అధికారులు అన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రోత్సాహంతో గతంలో సింగరేణిలో …

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ రక్షణకు చర్యలు

శాంతిభద్రతలపై పోలీసుల దృష్టి కలప స్మగ్లర్లకు అరదండాలి ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ రోణతో పాటు, శాంతిభద్రతలపై ఇరు వాఖలకు చెందిన అదికారులు ముమ్మర చర్యలు …

రెండోవిడతకు సర్వం సిద్దం

489 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండో విడత ఎన్నికలకు పల్లెలు సమాయత్తమయ్యాయి. జిల్లాలో రెండో విడతలో 489 గ్రామ పంచాయతీలకు …

భైంసాలో సాధారణ పరిస్థితులు

నిర్మల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర్కుండా పోలీసులు చర్య తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దుండగులు గట్టు …

మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు, ఇతర సరుకును కొనుగోలు చేయొద్దని జెసి సంధ్యారాణి అన్నారు. మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని …