ఆదిలాబాద్

ముసురుకుంటున్న వ్యాధులు

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఆదిలాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): తొలకరి ప్రాంభంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోగాలు ముసురు కుంటున్నాయి. అధికారులు ఎంతగా హెచ్చరించినా, స్వఛ్చ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు …

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష: ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీనే శ్రీరామరక్ష అనీ, కేసీఆర్‌ దిక్సూచి అని ఎంపి నగేశ్‌ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో తెలంగాణలోని 45 …

బాసరవద్ద గోదావరి పరవళ్లు

తొలకరితో తొలిసారిగా గోదావరికి వరద కడెం ప్రాజెక్టులోకీ భారీగా వరద నిర్మల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): గతసంవత్సరం వర్షాభావ పరిస్థితులతో బాసర వద్ద ఎండిపోయిన గోదావరి నది మళ్లీ తొలకరితో …

14న బాసర ట్రిపల్‌ ఐటి జాబితా

నిర్మల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశ ఎంపిక జాబితాను వాయిదా వేశారు. సోమవారమే వీటిని విడుదల చేయాల్సిఉండగా.. అనివార్య కారణాలతో 14వ …

బాబ్లీకి వరదనీరు

నిర్మల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు అధికంగా రావడం వల్ల బాబ్లీ ప్రాజెక్టు …

గిరిజన ప్రాంతాల్లో వర్షాకాల వ్యాధులపై అప్రమత్తం

ఆదిలాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం ప్రారంభం కావడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో …

హరితహారం అందరిదీ

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడతున్న హారితహారం కార్యక్రమం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని డీఆర్‌డీవో పీడీ అన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై విరివిగా …

నకిలీ విత్తన విక్రేతలకు ఇక డేంజర్‌ బెల్స్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ శాఖ రైతులకు అండగా కఠిన చర్యలకు ఎస్పీ ఆదేశాలు ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేసి …

గొర్రెల కాపరులకు 5 ఎకరాలు కేటాయించాలి

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ):గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని టిడిపి నేత,యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ …

దోమతెరలతో మలేరియాకు చెక్‌

గిరిజనులు ఉపయోగించుకునేలా చర్యలు నిర్మల్‌,జూన్‌9(జనం సాక్షి ):ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దోమను నియంత్రించేందుకు ప్రభుత్వందోమతెరలు అందించిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాకు సరఫరా చేసిన మారుమూల గ్రావిూణ ప్రాంతాల …

తాజావార్తలు