ఆదిలాబాద్

విపక్షాలది అనవసర రాద్ధాంతం:ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ అన్నారు. విద్య, ఆరోగ్యంపై తెరాస ప్రభుత్వం ప్రత్యేక …

కస్తూర్బా స్కూళ్లతో మంచిఫలితాలు

ఉచిత వసతితో కూడిన బోధన నిర్మల్‌,జూన్‌8(జ‌నం సాక్షి): నూతన కస్తూర్బాల ప్రారంభానికి కసరత్తు మొదలైంది. పక్కా భవనాల కోసం స్థల సేకరణ పూర్తయింది. నిర్మాణాలు పూర్తయ్యేవరకు తాత్కాలికంగా …

స్కూలుకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్లు తప్పనిసరి

ఆదిలాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి):తొలకరి పలకరించింది. ఇక స్కూళ్లు కూడా తెరవబోతున్నారు. వాన రాకతో చిత్తడి కానుంది. ఈ దశలో స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రధానంగా …

వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు

ఆదిలాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ ధికారి సూచించారు. వర్షాకలం ప్రాంభంకావడంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు …

దళీతబస్తీ భూముల పంపిణీలో జిల్లా ముందు

ఎంపి బాల్క వివరణ ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మూడెకరాల చొప్పున నాలుగేళ్లలో 912 కుటుంబాలకు 2,425 …

రైతుబంధుతో పెట్టుబడి సాయం అందచేత

పథకాలను సద్వినయోగం చేసుకోవాలన్న రేఖ ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): రైతుబంధుతో అందిన డబ్బులతో వ్యవసాయంలో పురోగతి సాధించాలనిఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందచేసిన ఘనత …

ఎన్నికలు ఎప్పుడైనా ముందు గిరిజన గూడాల్లోనే

ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి జిల్లాలో తొలివిడత ఎన్నికలు ఏజెన్సీ ప్రాంతంలో జరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్దం …

మిషన్‌ భగీరథ పనుల్లో పురోగతి

ఇంటింటికీ నీరు అందించి తీరుతాం: ఎంపి ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని 2019 నాటికి సరఫరా చేయాలన్న సంకల్పంతో పనులు సాగుతున్నాయని …

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చైల్డ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా కార్యదర్శి సాంబశివ్‌ అన్నారు. జిల్లాలోని అన్ని మండల, గ్రామా ల్లో …

టిఆర్‌ఎస్‌ గతాన్ని విస్మరించడం తగదు: డిసిసి

ఆదిలాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ఎలా వచ్చిదో గుర్తు చేసుకోవాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్ర్‌ రెడ్డి అన్నారు. గతాన్ని మరచి …

తాజావార్తలు