ఆదిలాబాద్

యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

బజారహత్నూర్‌ : మండలంలోని కోత్తపల్లి గ్రామానికి చెందిన భీమ్‌రావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వదిలేయడంతో …

1007 వ రోజుకు చేరుకున్న తెలంగాణ దీక్షలు

  విద్యానగర్‌ పత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా జిల్లా కేంద్రంలో ఐకాస అధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు అదివారం నాటికి 1007 కు చేరుకోంది. ఈ …

సమస్యల పరిష్కారం కోరుతూ 16 న ధర్నా

  తనమడుగు : అశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 16 న తనమడుగు తహశీల్దార్‌. కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు అశా వర్కర్ల …

కాగజ్‌నగర్‌ సీఐటీయూ అధ్వర్యంలో రాస్తారోకో

  కాగజ్‌నగర్‌ గ్రామీణం : విదుల నుంచి తోలగించిన గుమాస్తాలను నియమించుకోవాలనే డిమాండ్‌తో సీఐటీయూ అధ్వర్యంలో అందోళన చేపట్టారు. పట్టణంలోని వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న గుమాస్తాలు వివిద …

కాలువలో గుర్తు తెలియని మృత దేహం

కాగజ్‌నగర్‌: నగరంలోని సర్‌సిలక్‌ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుజ.

గుర్తుతెలియని వ్మక్తి మృతదేహం లభ్యం

  కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సర్‌సిలక్‌ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పొలంబడిని నిర్వహించిన ఆత్మ స్వచ్ఛంద సంస్థ

;tరమెరి : మండలంలోని సాకడ గ్రామంలో ఆత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు సస్యరక్షణ పై రైతులకు ఆత్మ బీటీఎమ్‌ గురుమూర్తి, ,మండల వ్యవసాయాధికారి …

రేషన్‌ బియ్యం పట్టివేత

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో రామగిరి ఫ్యాసెంజర్‌ రైలుల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రైల్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది. ఉమ్మడిగా పట్టుకున్నారు. …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తామ్సి : మండలంలోని కప్పల్రా గ్రామానికి చెందిన జి. రాందాస్‌ 43 అనే రైతు అప్పల బాధ తాళలేక ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరు …

జగన్‌కు బెయిలివ్వాలంటూ ప్రత్యేక ప్రార్థనలు

సిర్పూర్‌ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆపార్టీ నాయకులు ఇర్ఫాస్‌ నగర్‌లోని ఈద్గాలో ప్రత్యేక ప్రర్థనలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఆపార్టీ నాయకులు షబ్బీర్‌ …

తాజావార్తలు