ఆదిలాబాద్

ఇద్దరు మవోయిస్టుల లొంగుబాటు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ఎస్పీ త్రిపాఠి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మావోయిస్టులు తాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు తెలియజేశారు.

బస్సు -అటో ఢీ : పదిరందికి గాయాలు

  ముదోల్‌ : ముదోల్‌ సమీపంలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – అటోని ఢీకోనడంతో పదిమందికి గాయాలయ్యాయి. అటో ముదోల్‌ నుంచి బాసర …

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను పరిశీలించిన

– మాజీ పీసీసీ చీఫ్‌ డిఎస్‌ నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 : ప్రాణహిత- చేవెళ్ల్ల పనులను పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ సోమవారం నాడు నిజామాబాద్‌ మండలం …

తెలంగాణ ప్రకటించకపోతే ఉధృతంగా ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 8 : ప్రత్యేక రాష్ట్రాన్ని దసరాలోగా ప్రకటించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో రిలే నిరాహార …

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 8 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యవత ఉద్యమించాలని అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

డీఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 8 (ఎపిఇఎంఎస్‌): డీఎస్సీ -12 ఫలితాలు ప్రకటించినప్పటికీ మెరిట్‌ జాబితాను ప్రకటించకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. డీఎస్సీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వం …

వికలాంగులకోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని వినతి

  ఆదిలాబాద్‌: ఇంద్రవెళ్లి మండలంలో వికలాంగులు ఈ రోజు తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రంలో వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటుచేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మండల …

అటో బోల్తా : ముగ్గురికి గాయాలు

  రామ్‌నగర్‌ : అదిలాబాద్‌ పట్టణంలోని రామ్‌నగర్‌ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ఓ అటో బోల్తాపడింది . అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి గాయాలు కావడంతో రిమ్స్‌ …

సభ్యత్వ నమోదు ప్రారంభం

ఆదిలాబాద్‌: మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పీఆర్టఈయూ శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని …

రైతుల పాదయాత్ర

  తలమడుగు : మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతుల పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ. 6000 చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ …

తాజావార్తలు