ఆదిలాబాద్

గ్రామకంఠం ఆస్తులకుచట్టబద్ధత కల్పిస్తాం

 తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 20:: గ్రామకంఠం ఆస్తుల చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద యావపూర్ గ్రామాన్ని తీసుకొని మీ ఆస్తులకు చట్టబద్ధ …

లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 20 జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఐదుగురు లబ్ధిదారులకు వచ్చినాయి .1 ఎనుగందుల పుష్పల W/. ప్రభాకర్ …

పంతులయ్య …..ఇది మీకు తగునా.,…

విద్యార్థుల….. బాల కార్మికుల చదువుకోవాలని వెళితే పెట్టి చాకిరి తప్పలేదు…. ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు… అదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : పాఠశాలకు చదువుకోమని తల్లిదండ్రులు పంపిస్తే …

రోహిత్ కుమార్ హత్యకు పాల్పడిన దోషులను కట్టినంగా శిక్షించాలి.

నెరడిగొండ అక్టోబర్20(జనంసాక్షి): ఓ గిరిజన విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించడానికి హైదరాబాద్ పట్టణంలో వెళ్లిన బీటెక్ గిరిజన ఏజెన్సీ విద్యార్థి రాథోడ్ రోహిత్ కుమార్ ఇటీవల జరిగిన …

మరణించినా… నేత్ర దానం చేసి ఇద్దరు జీవితాలలో వెలుగు నిద్దాం

ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):- MGM వరంగల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ పత్తి మల్లయ్య(45) గుండె పోటు తో మరణించగా కుటుంబసభ్యులు భార్య-కమా, కుమారుడు- శివ, కూతురు,అళ్లుడు …

తాండూరు నియోజకవర్గంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం.

 పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్. తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)తాండూరు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు మురళీ కృష్ణ గౌడ్, …

వాటర్ గ్రిడ్ పాలంపేట గిరిజనులకు శాపమేనా !

కలుషిత నీటి ప్రవాహంతో విషజ్వరాల పాలవుతున్న గిరిజనులు  భారీ వాహనాల రాకపోకలతో అధ్వాన్నంగా రోడ్ల పరిస్థితి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు రోడ్డుపై చెట్లు వేసి నిరసన …

ఎమ్మెల్యే సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.

కోటి రూపాయలతో షెడ్డు నిర్మాణం. 10 లక్షలతో సీసీ కెమెరా లు ఏర్పాటు. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ …

మడేలయ్య ఆలయానికి విగ్రహాలు అందజేత.

దండేపల్లి,జనంసాక్షి.అక్టోబర్20 దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో రజక సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న మడేలయ్య ఆలయ విగ్రహాలకు నగదును నరనారాయణ స్వామి ఆలయ వ్యవస్థాపకురాలు లింగాల శ్రీమతి …

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

గంగారం అక్టోబర్ 20 (జనం సాక్షి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది  తమ పనితీరును మరింత మెరుగుపరచుకొని వైద్య సేవల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించి …