ఆదిలాబాద్

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి ఎస్సై ఆర్థిక సహాయం.

దౌల్తాబాద్ అక్టోబర్ 21, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో లింగరాజు పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొమ్మాట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ …

పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఫోటో రైటప్: సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులతో ఎమ్మెల్యే చిన్నయ్య. బెల్లంపల్లి, అక్టోబర్21, (జనంసాక్షి) పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారని …

బాలల హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించాలి గ్రామ సర్పంచి మైలగానీ బాలకిష్టమ్మ

లింగాల జనం సాక్షి ప్రతినిధి బాలల హక్కులను గౌరవించాలని గ్రామ సర్పంచి  మైలగానీ బాలకిష్టమ్మ అన్నారు. శుక్రవారం లింగాల మండల పరిధిలోని .రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచి …

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలకులు

పెనుబల్లి, అక్టోబర్ 21(జనం సాక్షి) కార్పొరేట్ శక్తులకు తలొగ్గి వ్యవసాయ రంగాన్ని దివాల తీయించే విధంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని. రైతు సంఘం జిల్లా కార్యదర్శి …

పెద్దేముల్ కేజీబీవీలో ఘనంగా దీపావళి వేడుకలు

  పెద్దేముల్ అక్టోబర్ 20 (జనం సాక్షి) పెద్దేముల్ కేజీబీవీ విద్యార్థులు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాండూర్ మార్వాడి యువ …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

        బచ్చన్నపేట అక్టోబర్ 20 (జనం సాక్షి):జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు …

ఆర్థిక సహాయం అందజేసిన మోదుగుల మల్లేపల్లి సర్పంచ్ మర్ల ప్రేమలత వెంకటయ్య యాదవ్

                కొండ మల్లేపల్లి అక్టోబర్ 20 జనం సాక్షి : చింతపల్లి మండలం మోదుగుల మల్లెపల్లి గ్రామస్తులు …

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

          మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 20, జనంసాక్షి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జగదేవ్ పూర్, అక్టోబర్ 20 (జనంసాక్షి): అప్పుల బాధ భరించలేక  ఓ రైతు ఆత్మహత్య సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని మునిగడప మధిర …

కిలోన్నర గంజాయి పట్టివేత

తిమ్మాపూర్, అక్టోబర్ 20 (జనం సాక్షి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని సాక్షి దినపత్రిక కార్యాలయం సమీపంలో గంజాయి సప్లై చేస్తున్నారన్న సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తుల …