Main

కాళేశ్వరంలో భక్తుల సందడి

కాళేశ్వరం,జూలై24(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. శివుడికి ఇష్టమైన సోమవారం కావడంతో భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యసన్నాలు ఆచరించి అభిషేకాలకు …

ప్రాణహిత రద్దుతోనే జాతీయ హోదా దక్కలేదు

ప్రజలను మభ్యపెట్టడం అలవాటయ్యింది: శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణంపై నాటి కాంగ్రెస్‌ పాలనను విమర్శించే ముందు ఇంతకాలంగా శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, ఎల్‌ఎండి, నిజాంసాగర్‌, నాగార్జున సాగర్‌, …

టీఆర్‌ఎస్‌ శిఖండి పాత్ర వహించింది

– ఏపీకి ప్రత్యేక¬దాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది – ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు – విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ …

ఎకరం భూమి కోసం …

దళిత తండ్రి కొడుకుల దారుణ హత్య – భగ్గుమన్న ప్రజా సంఘాలు – నేడు చలో కందికట్కూర్‌ సిరిసిల్ల,జూన్‌ 12(జనంసాక్షి):కోర్టులో ఓ దళితకుటుంబం గెలుచున్న భూమికోసం దుండగులు …

ముమ్మరంగా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 

హుస్నాబాద్ జూన్ 07 (జనంసాక్షి): హుస్నాబాద్ మండలం లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 8.50 టీఎంసీల సాగునీటి ని ఈ ప్రాజెక్టులో నిల్వకు రూపకల్పన …

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – సర్పంచ్‌ కదుర్క రాధ

    మల్లాపూర్‌,జూన్‌, 05(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని సర్పంచ్‌ కదుర్క రాధ అన్నారు. మంగళవారం మండలంలోని గొర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు దుస్తువులను …

లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్:పవన్ కుమార్

ఎల్లారెడ్డి-జూన్ -5(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్ తల్లురి పవన్ కుమార్ బదిలీ పై వచ్చారు.ఇంతకు ముందు పని చేసిన ఆంద్రాబ్యాంక్ మేనేజర్ వినోద్ కుమార్ …

గ్రామాల విలీనం నిలిపివేయాలి.. 

మంత్రి కేటీఆర్‌ను కోరిన సర్పంచ్‌లు రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) సిరిసిల్ల మండలంలోని గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ గ్రామాల సర్పంచ్‌లు మంత్రి కేటీఆర్‌కు …

బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని  కలెక్టర్‌కు వినతి

ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : రాచర్ల గొల్లపల్లిలో గత సంవత్సరం నుండి గొల్లపల్లి నుండి రాజన్నపేట ప్రధాన రహదారి పెండింగ్‌లో ఉన్న రోడ్డు మరియు బైపాస్‌ …

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు పరామర్శ                                   

       హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు   శనివారం ఆయన నివాసానికి …