Main

జీవన్‌ రెడ్డి ఓటమే లక్ష్యంగా కవిత ప్రచారం

అభివృద్దిని అడ్డుకున్నారంటూ ఆరోపణలు కాంగ్రెస్‌ సీనియర్‌కు చెక్‌ పెట్టేందుకు వ్యూహం జగిత్యాల,సెప్టెంబర్‌22(జ‌నంసాక్షి ): నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న జగిత్యాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించేలా, ఇక్కడి నుంచి …

కులవృత్తులను గౌరవించిన ఘనత కెసిఆర్‌దే

విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కులవృత్తులను గౌరవించి వారికి ఆర్థికతోడ్పాటును అందిస్తూ గౌరవిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని …

ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

పోలీస్‌ అధికారుల సూచన జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరిగేలా మండప నిర్వాహకులు పూనుకోవాలని జిల్లా పోలీస్‌ అధికారులు సూచించారు. పోలీసులకు సహకరించి ముందుకు …

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

సబ్సిడీపై పనిముట్లు,పరికరాలు జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అన్నారు. …

టిఆర్‌ఎస్‌ గెలుపు లక్ష్యంగా వ్యూహం

నిరంతరం కార్యకర్తలతో ఎర్రబెల్లి చర్చలు జనగామ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం అన్ని గ్రామాలు, శివారు తండాలు, ఆవాస ప్రాంతాలకు చెందిన పార్టీ …

మరింత అభివృద్ది కోసం ఎమ్మెల్యేగా గెలిపించాలి

గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్న సంజయ్‌ జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి తనకు జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే …

ఎసిబి వలలో విఆర్వో

పెద్దపల్లి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రామగుండం మండలం మేడిపల్లి వీఆర్వో ఎసిబికి చిక్కారు. విఆర్‌వో మహేందర్‌ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. సతీశ్‌ అనే వ్యక్తి పాస్‌బుక్‌లో పేరు …

విమోచనోత్సవాలను విస్మరించడం దారుణం: సిపిఐ

పెద్దపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): విమోచనోత్సవాలను విస్మరించడం ద్వారా అధికార టిఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఆశయాలకు గండికొట్టిందని సిపిఐ విమర్శించింది. స్థానిక కార్యాలయంలో అమరవీరులకు నివాళి అర్పించారు. జెండా ఎగురవేసి తెలంగాణ …

ఉల‌వ‌ల వల్ల  ప్ర‌యోజ‌నాలు 

మల్హర్ సెప్టెంబర్ 16,(జనంసాక్షి) ; ఉల‌వ‌లు అంటే మ‌నలో చాలా మందికి తెలుసు..అయితే వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.ఇక ఉల‌వ‌ల‌ను మ‌న తెలుగు రాష్ట్రాల‌లో …

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలి

మహాదేవపూర్ సెప్టెంబర్ 16 జనం సాక్షి. మహాదేవపూర్. పలిమెల మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలని ఈ నెల 25తెధినాటికి …