Main

ఎసిబి వలలో విఆర్వో

పెద్దపల్లి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రామగుండం మండలం మేడిపల్లి వీఆర్వో ఎసిబికి చిక్కారు. విఆర్‌వో మహేందర్‌ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. సతీశ్‌ అనే వ్యక్తి పాస్‌బుక్‌లో పేరు …

విమోచనోత్సవాలను విస్మరించడం దారుణం: సిపిఐ

పెద్దపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): విమోచనోత్సవాలను విస్మరించడం ద్వారా అధికార టిఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఆశయాలకు గండికొట్టిందని సిపిఐ విమర్శించింది. స్థానిక కార్యాలయంలో అమరవీరులకు నివాళి అర్పించారు. జెండా ఎగురవేసి తెలంగాణ …

ఉల‌వ‌ల వల్ల  ప్ర‌యోజ‌నాలు 

మల్హర్ సెప్టెంబర్ 16,(జనంసాక్షి) ; ఉల‌వ‌లు అంటే మ‌నలో చాలా మందికి తెలుసు..అయితే వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.ఇక ఉల‌వ‌ల‌ను మ‌న తెలుగు రాష్ట్రాల‌లో …

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలి

మహాదేవపూర్ సెప్టెంబర్ 16 జనం సాక్షి. మహాదేవపూర్. పలిమెల మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలని ఈ నెల 25తెధినాటికి …

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ఈ నెల 15, 16 వరకు తమ ఓటరుగా నమోదు చేసుకోవడానికి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం …

ఎన్నికల కోసం సైనికుల్లా పనిచేయండి

మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): విపక్షాల కూటమిని ప్రజలు నమ్మరని, వారికి ఎన్నికలల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. అవాకులు, …

కుంభకోణాల నేతలంతా కలసి వస్తున్నారు: కొప్పుల

జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కుంభకోణాలు, అవినీతిలోనే కాలం గడిపారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇప్పుడు మహాకూటమి పేరుతో జట్టు …

నెత్తురోడుతున్న రాజీవ్‌ రహదారి

    వంకరలను మార్చడంలో నిర్లక్ష్యం ఆందోళనలు చేసిన వారే అధికారంలో ఉన్నారు అయినా కానరాని మార్పు కరీంనగర్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాజీవర్‌ రహదారి నిత్యం నెత్తురోడుతోంది. ఈ రహదారి …

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

కరీంనగర్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కరీంనగర్‌ జిల్లా జయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ సూచించారు.ఓటరు నమోదు కార్యక్రమంపై బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని …

కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్సు బోల్తా పడి 43 మంది మృతికొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు …