Main

ముమ్మరంగా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 

హుస్నాబాద్ జూన్ 07 (జనంసాక్షి): హుస్నాబాద్ మండలం లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 8.50 టీఎంసీల సాగునీటి ని ఈ ప్రాజెక్టులో నిల్వకు రూపకల్పన …

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – సర్పంచ్‌ కదుర్క రాధ

    మల్లాపూర్‌,జూన్‌, 05(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని సర్పంచ్‌ కదుర్క రాధ అన్నారు. మంగళవారం మండలంలోని గొర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు దుస్తువులను …

లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్:పవన్ కుమార్

ఎల్లారెడ్డి-జూన్ -5(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్ తల్లురి పవన్ కుమార్ బదిలీ పై వచ్చారు.ఇంతకు ముందు పని చేసిన ఆంద్రాబ్యాంక్ మేనేజర్ వినోద్ కుమార్ …

గ్రామాల విలీనం నిలిపివేయాలి.. 

మంత్రి కేటీఆర్‌ను కోరిన సర్పంచ్‌లు రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) సిరిసిల్ల మండలంలోని గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ గ్రామాల సర్పంచ్‌లు మంత్రి కేటీఆర్‌కు …

బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని  కలెక్టర్‌కు వినతి

ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : రాచర్ల గొల్లపల్లిలో గత సంవత్సరం నుండి గొల్లపల్లి నుండి రాజన్నపేట ప్రధాన రహదారి పెండింగ్‌లో ఉన్న రోడ్డు మరియు బైపాస్‌ …

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు పరామర్శ                                   

       హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు   శనివారం ఆయన నివాసానికి …

భూస్వాముల కొమ్ము కాసేలా రైతుబంధు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): భూస్వాములకు కొమ్ముకాసేలా రైతుబంధు పథకం ఉందని సీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి విమర్శించారు. పంటబీమా పథకాన్ని భూ యజమానులతో పాటు సాగు రైతులకు అందజేయాలని డిమాండ్‌ …

నాన్యత ప్రమాణాలు లేని మిషన్ కాకతీయ పనులు..

*అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో *వర్ష కాలానికి ముందు*నత్తనడకన పనులు వీర్నపల్లి మే26(జనంసాక్షీ):- వీర్నపల్లీ మండలకేంద్రంలో  ప్రభుత్వం పరంగా గుర్తింపు పోందిన చెరువులు కుంటలు రెండే రెండు 1 …

మృతురాలి కుటుంబానికి  ఆర్ధిక సహాయం – కల్లూరి

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి) తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాని కి చెందిన పబ్బోజు సరోజన ( 70 ) ఆనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం మృతి చెందింది. …

మండల కేంద్రంలో డిజిల్‌,పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ

ప్రధానమంత్రి దిష్టి బొమ్మదగ్దం ధర్నా,రాస్తారోకో జనంసాక్షి,వీణవంక :వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారిపై శనివారం పెంచిన డిజిల్‌,పెట్రోల్‌ ధరలను …