Main

జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి

ఊపందుకున్న టిఆర్‌ఎస్‌ ప్రచార పర్వం జనగామ,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు. జిల్లాకు చెందిన మూడు నియోజకవర్గాల్లో సిట్టింగులకే …

పాలనలో తేడా గమనించండి : గంగుల

కరీంనగర్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఏళ్లుగా ఆంధ్రపాలకుల అణిచివేతకు గురై కడు పేదరికంలో మగ్గిన తెలంగాణలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలిగేలా కేసీఆర్‌ పాలన అందించారని ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే …

టిఆర్‌ఎస్‌లో చేరుతున్న యువత

కెసిఆర్‌ గెలుపు చారిత్రక అసవరం: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతోమంది స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ధర్మపురి మాజీ …

జగిత్యాలలో గులబీ జెండా ఎగురేస్తాం: సంజయ్‌

జగిత్యాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): జగిత్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డిని ఈ సారి ఓడిస్తామని అన్నారు. …

హుస్నాబాద్‌ సభతో కాంగ్రెస్‌కు కనువిప్పు కావాలి

కోరుట్లలో మరోమారు విజయం సాధించి చూపిస్తా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు జగిత్యాల,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభతో కాంగ్రెస్‌ తదితర పార్టీలకు కనువిప్పు …

దూకుడు పెంచిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌

వ్యక్తిగతంగా ప్రముఖులను కలుస్తూ ప్రచారం జగిత్యాల,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): జగిత్యాలలో టిఆర్‌ఎస్‌ అబ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమారు దూకుడు పెంచారు. టిక్కెట్‌ ఖరారు కావడంతో ఇక నేరుగా ముఖ్యులను కలుస్తూ …

మంచులోయలో పడి..  ఇద్దరు పర్వాతారోహకుల మృతి

కరీంనగర్‌, సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని కోలా¬య్‌ మంచునది లోయలో కూరుకుపోయి ఇద్దరు పర్వాతారోహకులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల …

జోరుగా వర్షాలు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు.. మూడురోజులుగా ముసురుతో కూడిన వర్షాలు .. మండలంలో పలుచోట్ల ఉప్పొంగుతున్న వాగులు.. మహాముత్తారం ఆగస్టు 20 (జనం సాక్షి) మండలంలోని మూడురోజులుగా …

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం 

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి):  ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే కూడా మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడమే గాకుండా అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తున్నారని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఈద శంకర్‌ …

రైతు సంక్షేమానికి బాటు వేసిన కెసిఆర్‌

అర్థంకాని వారే విమర్శలు చేస్తున్నారు ప్రాజెక్టుల పూర్తితో మారనున్న స్వరూపం: కొప్పుల కరీంనగర్‌,జూలై27(జ‌నంసాక్షి): రైతులను ఆదుకునేందుకు ఎలా బాటలు వేయాలో సిఎం కెసిఆర్‌ చేసి చూపారని చీఫ్‌విప్‌, …