Main

యువతి ఆత్మహత్యా యత్నం

ప్రియుడు మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మౌనిక, చందు ప్రేమించుకున్నారు. ఐతే చందు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో …

కుట్టింది పురుగు అనుకున్నాడు కానీ పాము

కరీంనగర్: నిద్ర పోతున్న ఇంటర్ విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగిర్తి గ్రామంలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. …

నకిలీ పాసు పుస్తకాల తయారీలో ఉపతహసీల్దార్

కరీంనగర్: జిల్లాలోని భీమదేవర పల్లిలో నకిలీ పాసుపుస్తకాల తయారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాసు పుస్తకాల తయారు చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన …

ఆత్మ విశ్వాసం ఎక్కువ, తల తెగినా అనుకున్నది సాధిస్తా: కెసిఆర్

కరీంనగర్ (జ‌నంసాక్షి) : తెలంగాణ రాక ముందు తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పానని, చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని, తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల …

మంథనిలో మొదలైన టీఆర్‌ఎస్ సభ

కరీంనగర్: మంథని నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభ మొదలైంది. ఈ సభకు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్వ్రాఉ హాజరయ్యారు. కేసీఆర్ సభా వేదిక …

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన నవాబ్స్‌ విద్యార్థులు

కరీంనగర్‌ : ఎడురానెట్‌ ఒలంపియాడ్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ అండ్‌ రిసోర్సు కాంపీటీషన్‌లో నవాబ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు …

ఆధార్‌కు తుది గడువు జూన్‌ 30

జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్‌ 30 లోగా ఆధార్‌ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన …

తెలంగాణ సాధన శిబిరాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని దుండగలు

కరీంనగర్‌ టౌన్‌ సెప్టెంబర్‌ 16 జనంసాక్షి: తెలంగాణ చౌక్‌లోని తెలంగాణ సాధన శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి తగలబెట్టారు. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా కరీంనగర్‌ …

బొగ్గు ఉత్పత్తి లక్ష్యమే ప్రధాన సవాల్‌

గోదావరిఖని, ఆగష్టు 16, (జనంసాక్షి):సింగరేణిలో నిర్దేశిత ఉత్పాదిత లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు ప్రధాన సవాల్‌గా స్వీకరించారని… సింగరేణి సిఅండ్‌ఎండి సుతీర్థ భట్టాచార్య అన్నారు. గురువారం గోదావరిఖనికి వచ్చిన …

సింగాపురం కిట్స్‌లో ‘ఎన్‌ఆర్‌ఐ’ సినిమా షూటింగ్‌ – క్లాప్‌ కొట్టిన ఎమ్మెల్సీ నారదాసు

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : మాజీ మంత్రి కెప్టెన్‌ వి లక్ష్మికాంతరావు మేనల్లుడు, మానకొండూర్‌కు చెందిన జీవి రఘునందన్‌రావు నిర్మాతగా, స్వీయా దర్శకత్వంలో రూపొందుతున్న …