Main

ఆత్మ విశ్వాసం ఎక్కువ, తల తెగినా అనుకున్నది సాధిస్తా: కెసిఆర్

కరీంనగర్ (జ‌నంసాక్షి) : తెలంగాణ రాక ముందు తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పానని, చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని, తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల …

మంథనిలో మొదలైన టీఆర్‌ఎస్ సభ

కరీంనగర్: మంథని నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభ మొదలైంది. ఈ సభకు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్వ్రాఉ హాజరయ్యారు. కేసీఆర్ సభా వేదిక …

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన నవాబ్స్‌ విద్యార్థులు

కరీంనగర్‌ : ఎడురానెట్‌ ఒలంపియాడ్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ అండ్‌ రిసోర్సు కాంపీటీషన్‌లో నవాబ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు …

ఆధార్‌కు తుది గడువు జూన్‌ 30

జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్‌ 30 లోగా ఆధార్‌ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన …

తెలంగాణ సాధన శిబిరాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని దుండగలు

కరీంనగర్‌ టౌన్‌ సెప్టెంబర్‌ 16 జనంసాక్షి: తెలంగాణ చౌక్‌లోని తెలంగాణ సాధన శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి తగలబెట్టారు. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా కరీంనగర్‌ …

బొగ్గు ఉత్పత్తి లక్ష్యమే ప్రధాన సవాల్‌

గోదావరిఖని, ఆగష్టు 16, (జనంసాక్షి):సింగరేణిలో నిర్దేశిత ఉత్పాదిత లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు ప్రధాన సవాల్‌గా స్వీకరించారని… సింగరేణి సిఅండ్‌ఎండి సుతీర్థ భట్టాచార్య అన్నారు. గురువారం గోదావరిఖనికి వచ్చిన …

సింగాపురం కిట్స్‌లో ‘ఎన్‌ఆర్‌ఐ’ సినిమా షూటింగ్‌ – క్లాప్‌ కొట్టిన ఎమ్మెల్సీ నారదాసు

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : మాజీ మంత్రి కెప్టెన్‌ వి లక్ష్మికాంతరావు మేనల్లుడు, మానకొండూర్‌కు చెందిన జీవి రఘునందన్‌రావు నిర్మాతగా, స్వీయా దర్శకత్వంలో రూపొందుతున్న …

1800 కోట్లతో కంతనపల్లి ప్రాజెక్టు పనులు : గండ్ర

శాయంపేట, అగస్టు 11 (జనంసాక్షి) : వరంగల్‌ జిల్లాలో గల కంతనపల్లి ప్రాజెక్టు పనులను 1800 కోట్లతో త్వరలో ప్రారంభించనున్నట్లు చీఫ్‌ విప్‌, భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే …

ఇఫ్తార్‌లో పాల్గొన్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే

ఆర్మూర్‌ ఆగస్టు 11 (జనంసాక్షి) : ఆర్మూర్‌ పట్టణంలోని సైదాబాద్‌లోని షాదిఖానలో టిడిపి ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో శనివారం సాయంత్రం ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మా పాల్గొన్నా రు. …

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

మెట్‌పల్లి, ఆగస్టు 11 (జనంసాక్షి) : పట్టణంలోని యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పోలీస్‌ ఠాణాలో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలం …