Main

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో సైకో హల్‌చల్

కరీంనగర్, ఏప్రిల్ 6: జిల్లాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. కమిషనర్ కార్యాలయం ముందు పార్క్ చేసిన ఓ బైక్‌ను తగలబెట్టాడు. …

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు….

కరీంనగర్‌:కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న ఆలయాన్ని మూసేసిన అధికారులు ఈ తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. దీంతో …

ప్రేమ జంట ఆత్మహత్య

కరీంనగర్ :మహదేవ్‌పూర్‌ మండలం ఎడపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కాటారం మండలం అంకుశాపూర్‌కు చెందిన రమేష్‌, ఎడపల్లికి చెందిన రమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే …

హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు

కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం.. ఆంజనేయ స్వామి జయంతోత్సవాలకు ముస్తాబు అయింది. ఈ నెల 4వ తారీఖున జరగనున్న ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. …

ఇద్దరు రైతుల ఆత్మహత్య

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని చల్ గల్ లో నాగయ్య అనే రైతు పంట …

స్కూలు బస్సు బోల్తా:15మందికి గాయాలు…

కరీంనగర్: పెద్దపల్లి మండలం బోజన్నపేటలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులకు చికిత్స నిమిత్తం సమీప …

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో పెద్ద చెరువు పూడికతీత పనులను కేటీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ …

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన

గోదావరిఖని : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించడంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ …

తుపాకీతో సమావేశాలకు హాజరైన జడ్పీటీసీ సభ్యుడు

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణ రెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరానికి తన లైసెన్స్‌ తుపాకి తీసుకురావడంతో రసాభాస చోటు చేసుకుంది. …

కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దు..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దయ్యింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.