Main

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల గ్రామంలో పెద్ద చెరువు పూడికతీత పనులను కేటీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ …

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన

గోదావరిఖని : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించడంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ …

తుపాకీతో సమావేశాలకు హాజరైన జడ్పీటీసీ సభ్యుడు

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణ రెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరానికి తన లైసెన్స్‌ తుపాకి తీసుకురావడంతో రసాభాస చోటు చేసుకుంది. …

కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దు..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దయ్యింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.

నగరంలో సినీనటి కాజల్‌ సందడి

కరీంనగర్‌, మార్చి 29: నగరంలో సినీనటి కాజల్‌ అగర్వాల్‌ ఆదివారం సందడి చేశారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన మాంగల్య షాపింగ్‌మాల్‌ని ఆమె ప్రారంభించారు. దీంతో తమ అభిమాన …

ఒకే కుటుంబంలో మూడ్రోజుల్లో ముగ్గురి మృతి…

చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వివిధ కారణాలతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి …

వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

కరీంనగర్‌, మార్చి 28 : కరీంనగర్‌ జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడులలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు …

గోనెసంచిలో మృతదేహం

రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం …

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌, మార్చి 25: జిల్లాలోని కాల్వ శ్రీరామ్‌పూర్‌ మండలం ఊశన్నపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సమాచారం అందుకున్న …

లారీ దగ్ధం

కరీంనగర్‌, (మార్చి24): కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ప్రమాదం జరిగింది. బి పవర్‌హౌస్‌ వద్ద ప్రయాణిస్తున్న లారీకి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో, లారీ అక్కడికక్కడే దగ్ధమైంది. ప్రమాదంలో …