Main

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

 కరీంనగర్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మున్సిపల్‌ కార్మికులు దుర్మరణం చెందారు. జగిత్యాల నుంచి మెట్‌పల్లి వెళ్లే డీసీఎం వ్యాన్‌.. అదుపుతప్పి …

ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడు

 కరీంనగర్‌: జిల్లాలోని ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మౌనిక… అదే ఊరికి చెందిన బొల్లారపు నితిన్‌ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ‘నీవే నా ప్రాణం.. చావైనా, …

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

కరీంనగర్: తన చిలిపి చేష్టలతో.. అమాయక నవ్వులతో.. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచే ఏడాదిన్నర చిన్నారి ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టెలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ …

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట సైకో బీభత్సం

కరీంనగర్‌: జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఓ సైకో బీభత్సం సృష్టించాడు. కలెక్టర్‌ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎక్సైజ్‌ కార్యాలయం ప్రాంగణంలోని ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన సైకో.. …

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో సైకో హల్‌చల్

కరీంనగర్, ఏప్రిల్ 6: జిల్లాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. కమిషనర్ కార్యాలయం ముందు పార్క్ చేసిన ఓ బైక్‌ను తగలబెట్టాడు. …

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు….

కరీంనగర్‌:కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న ఆలయాన్ని మూసేసిన అధికారులు ఈ తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. దీంతో …

ప్రేమ జంట ఆత్మహత్య

కరీంనగర్ :మహదేవ్‌పూర్‌ మండలం ఎడపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కాటారం మండలం అంకుశాపూర్‌కు చెందిన రమేష్‌, ఎడపల్లికి చెందిన రమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే …

హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు

కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం.. ఆంజనేయ స్వామి జయంతోత్సవాలకు ముస్తాబు అయింది. ఈ నెల 4వ తారీఖున జరగనున్న ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. …

ఇద్దరు రైతుల ఆత్మహత్య

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని చల్ గల్ లో నాగయ్య అనే రైతు పంట …

స్కూలు బస్సు బోల్తా:15మందికి గాయాలు…

కరీంనగర్: పెద్దపల్లి మండలం బోజన్నపేటలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులకు చికిత్స నిమిత్తం సమీప …