Main

32,14,082 లక్షల విలువ గల ధాన్యం నిల్వల సీజ్‌

హుజూరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : జిల్లాలో సంచలనం సృష్టించిన రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలను హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని శోభ స్టీమ్‌ ఇండస్ట్రీస్‌ …

పశువుల రాస్తారోకో… – ‘ఖని’లో వినూత్న దృశ్యం

 గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : ఒకటి కాదు రెండు కాదు పదుల్లో స్థానిక ప్రధాన చౌరస్తాలో నిత్యం పశువులు భైఠాయి స్తున్నాయి. ఎక్కడి నుంచో వస్తాయో …

వేములవాడలో రోడ్లన్నీ తవ్వేస్తున్నారు…

వేములవాడ టౌన్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : వేలాది మంది తిరుగాడే పబ్లిక్‌ రోడ్లన్నీ ఎక్కడి కక్కడ తవ్వుతున్నా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేములవాడ పట్టణంలోని …

ఈ మొక్క మహా వృక్షం కావాలి

కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు ప్రజల పక్షం వహించి, ప్రజల గొంతుకగా నిలువాలని సెషన్స్‌ కోర్టు జడ్జి మంగారి …

సర్కారు బడి… ఓ సమస్యల సుడి

కరీంనగర్‌్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : సర్కార్‌ బడుల్లో చదివే విద్యార్థులకు రక్షిత మంచినీరు, మూత్రశాలల నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం నుండి ఆర్వీఎమ్‌ ఆధ్వర్యంలో కోట్లాది రూపా …

పరిశుభ్రత పాటించడం అందరి బాధ్యత జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

వేములవాడ రూరల్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : ప్రతి ఒక్క ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించుకొని, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితా …

వైద్యంలో నిర్లక్ష్యం… పసికందు మృతి

గోదావరిఖని, ఆగస్టు 3 (జనంసాక్షి) : వైద్యసహాయంలో చూపి న నిర్లక్ష్యంతో ప్రసవంలోనే పసికందు మృతిచెందింది. శుక్రవా రం జరిగిన ఈ సంఘటన స్థానిక ప్రైవేట్‌ ఆసు …

పాత వ్యవసాయ గోదాంల పై ప్రభుత్వం శీతకన్ను

కరీంనగర్‌ టౌన్‌,్‌ ఆగస్టు2 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలన విభాగం రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ ఆధికారులు లేక మండల వ్యవసాయ శాఖ …

పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును పరిశీలించిన జేడీఏ

కమలాపూర్‌, ఆగష్టు 02, (జనంసాక్షి):కమలాపూర్‌ మండలంలోని గూనిపర్తి, నేరేల్ల గ్రామాల్లో పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును గురువారం జేడీఏ బి ప్రసాద్‌ పరిశీలించారు. అనంతరం …

పాపం ఈఅమ్మ ఉలుకదు.. పలుకదు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది!

పాపం ఓ అమ్మ.. నా అన్న వాళ్లు లేరో.. ఉన్నా పట్టించుకోవడం లేదేమో ! ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరైనా వదిలేసారేమో తెలియలేదు. వయస్సు మాత్రం …