Main

పాత వ్యవసాయ గోదాంల పై ప్రభుత్వం శీతకన్ను

కరీంనగర్‌ టౌన్‌,్‌ ఆగస్టు2 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలన విభాగం రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ ఆధికారులు లేక మండల వ్యవసాయ శాఖ …

పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును పరిశీలించిన జేడీఏ

కమలాపూర్‌, ఆగష్టు 02, (జనంసాక్షి):కమలాపూర్‌ మండలంలోని గూనిపర్తి, నేరేల్ల గ్రామాల్లో పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును గురువారం జేడీఏ బి ప్రసాద్‌ పరిశీలించారు. అనంతరం …

పాపం ఈఅమ్మ ఉలుకదు.. పలుకదు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది!

పాపం ఓ అమ్మ.. నా అన్న వాళ్లు లేరో.. ఉన్నా పట్టించుకోవడం లేదేమో ! ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరైనా వదిలేసారేమో తెలియలేదు. వయస్సు మాత్రం …

నిరుపేద ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్ట్‌ 2(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించుకొని ముస్లిం సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో గురు వారం నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. …

రుణాలు చెల్లించడం లేదని గ్రామైక్య సంఘాల సభ్యుల ఇండ్లకు తాళాలు వేసిన బ్యాంక్‌ అధికారులు

భీమదేవరపల్లి, ఆగష్టు 2 (జనంసాక్షి):భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాశతురక కాలనీలో బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని మహిళ గ్రామైక్య సంఘాల సభ్యుల ఇండ్లకు …

ఖైదీలకు రాఖీలు కట్టిన విద్యార్థులు

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగష్టు 2 (జనంసాక్షి): రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్‌ పట్టణంలోని సబ్‌ జైల్‌లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు ఆదర్శ విద్యాలయంకు చెందిన విద్యార్థులు గురువారం …

నేరం మాది కాదు.. దొంగలది..’

గోదావరిఖని, ఆగష్టు 2, (జనంసాక్షి):పారిశ్రామిక ప్రాంత బులియన్‌ మార్కెట్‌కు ‘పోలీసు’ భయం పట్టుకుంది. స్థానిక లక్ష్మినగర్‌లోని నగల దుకాణాలకు గత ఐదు రోజులుగా తాళాలు వేసి ఉంటున్నాయి. …

చేరువలో… సింగరేణి ఉత్పత్తి లక్ష్యం

గోదావరిఖని, ఆగస్టు 1 (జనంసాక్షి):సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యం చేరువలో ఉంది. వర్షా భావం వల్ల ఉత్పత్తి లక్ష్యా న్ని సంపూర్ణంగా చేరుకోవ డానికి ఆటంకం ఏర్పడు తోంది. …

వారం రోజుల్లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్కైప్‌ వీడియో కాలింగ్‌ విధానం

కరీంనగర్‌్‌, ఆగస్ట్‌ 1(జనంసాక్షి):జిల్లాలోని 51 కసూర్బా గాంధీ పాఠశాలల్లో స్కైప్‌ వీడియో కాలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. బుధ …

ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సం

కరీంనగర్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) :జిల్లాలో ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సావాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యా ఆరోగ్య వాఖాధికారి డాక్టర్‌ నాగేశ్వర్‌ …