Main

రీయింబర్స్‌మెంట్‌ కోసం నిరసనల వెల్లువ

గోదావరిఖని, ఆగస్టు 8 (జనంసాక్షి) : రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో ఫీ రీయింబర్స్‌ మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బుధవారం పలుపక్షాలు నిరసనను …

ముస్లింలు విద్యావంతులైనప్పుడే వారి అభివృద్ధి సాధ్యం

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ముస్లింలు విద్యావంతులైనపుడే వారి అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన …

వ్యక్తిగత మరుగుదొడ్లతో సంపూర్ణ ఆరోగ్యం

మంథని ఆగస్టు 8 (జనంసాక్షి) : వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిగా 100 శాతం నిర్మించుకునేలా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం మంథని జూని యర్‌ కళాశాల మైదానంలో …

గ్రూప్‌ 4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి – కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఏపీపీఎస్సీ ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌ 4కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ …

నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కమ్మర్‌పల్లి ఆగస్టు 8 (జనంసాక్షి) : జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌చోంగ్తూ బుధవారం కమ్మర్‌పల్లి మండలకేంద్రంలోని హాస్టళ్లు, పిహెచ్‌సి, ప్రభుత్వకార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు …

శ్రీరాంనగర్‌ కాలనీ ప్రాథóమిక పాఠశాలకు మరమ్మతులకు

కామారెడ్డి అర్బన్‌ ఆగస్టు 8 (జనంసాక్షి) : జులై 19 న శ్రీరాంనగర్‌ కాలొనీ పాఠశాల జలమయం శీర్షిక వెలువడినది. దానికి స్పందించిన అధికారులు 4 లక్షల …

చల్మెడ ఉచిత వైద్యశిబిరానికి విశేషస్పందన

కరీంనగర్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : జిల్లా వికాస తరంగిణి ఆధ్వర్యంలో, చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యతో నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాప్‌లో మంగళవారం నిర్వహించిన …

పర్యావరణ – పరిరక్షణ అందరి బాధ్యత – జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కోరుట్ల టౌన్‌ ఆగష్టు 7 (జనంసాక్షి) : ప్రేరణ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ మొక్కలు నాటారు. పర్యావరణ …

ఎరువుల వ్యాపారులపై విజిలెన్స్‌ దాడులు ఏమయ్యాయి

పెద్దపల్లి, ఆగస్టు 7 (జనంసాక్షి) : ఓ వైపు రైతులు విత్తనాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో విజిలెన్సు అధికా రులు …

కొండ నాలుకకు మందేస్తే…

గోదావరిఖని, ఆగస్టు 7 (జనంసాక్షి) : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన్ని గోదావరిఖని డాక్టర్లు రుజువు చేశారు. ఓ గర్భిణి కొన్ని కారణాలతో …