కరీంనగర్

దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం కాదు.. రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి..

  కెసిఆర్ రాజ్యాంగాన్ని  మార్చాలనడం దేశద్రోహమే.. కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పెట్టిన బిక్ష.. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం దళితుల మనోభావాలను గాయపర్చడమే సీఎం కేసీఆర్ …

సంపూర్ణ అక్షరాస్యతకు గండి

కరోనాతో ఆగిపోయిన ప్రచారం జగిత్యాల,ఫిబ్రవరి4(జనంసాక్షి): జగిత్యాల జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతగా మార్చేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్న తరుణంలో కరోనా దెబ్బ కొట్టింది. ’ఈచ్‌ వన్‌ టీచ్‌ …

డ్రగ్స్, గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు,ప్రజలు బాధ్యత తీసుకోవాలి

రామగుండం జనంసాక్షి: డ్రగ్స్,  గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు,ప్రజలు బాధ్యత తీసుకోవాలి మన పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం  మన అందరి బాధ్యత: సీఐ లక్ష్మి …

యాచారం లో బిజెపి జై బీమ్ దీక్ష

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): భారత రాజ్యాంగంపట్ల సీఎం కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలకు  నిరసనగా   బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో డా. అంబేద్కర్, బాబు …

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

    ముధోల్,ఫిబ్రవరి03(జనంసాక్షి)  మండల కేంద్రమైన ముధోల్ లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయునికి అభిషేకం …

అసౌకర్యం కలగకుండా భద్రత చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి

మల్హర్,జనంసాక్షి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జే సురేందర్ …

నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వీణవంక,ఫిబ్రవరి 03,(జనంసాక్షి) : వీణవంక మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో,కేజీబీవీ,ఘన్ముక్ల మోడల్‌ స్కూల్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ కు అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల …

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన..

వీణవంక,ఫిబ్రవరి 03,(జనంసాక్షి) : భారత రాజ్యాంగాన్ని అవనమాపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని గంగారం …

కుల, మత భేదం లేకుండా మానవాళికి సేవ చేయాలి

జమియాత్-ఉల్-హుఫాజ్ అధ్యక్షుడు సదర్ ఖాజీ మన్ఖబత్ శాఖాన్ పిలుపు కరీంనగర్ ఫిబ్రవరి 3:- కుల, మత బేధం లేకుండా ప్రతి ముస్లిం సమాజ సేవ చేయాలని జమియతుల్ …

కెసిఆర్‌ డైరెక్షన్‌లోనే బిజెపిపై దాడులు

పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు హెచ్చరించిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని …