కరీంనగర్

లక్ష లంచం తీసుకుంటూ దొరికిన ఆర్డీవోఎసిబి వలలో పంచాయితీ అధికారి

పెద్దపల్లి,నవంబర్‌30(జనం సాక్షి): లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంచార్జ్‌ కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ …

‘క్రిష్ణా’ ఇవేం టెస్టులు?!`

తప్పుడు రిపోర్టుతో పేషేంట్‌ ను బెంబేలెత్తించిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ` సిటి సీవియారిటి 13`14 బదులుగా 20`21 గా నమోదు ` టెస్ట్‌ రిపోర్ట్‌ చూసి స్పృహ …

మానకొండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చెట్టును వేగంగా ఢీకొన్న కారుఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం ఘటనపై దిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్‌, వినోద్‌ కరీంనగర్‌,నవంబర్‌26 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరులో ఘోర రోడ్డు …

రైతు చట్టాల రద్దు స్వాగతించాల్సిందే

రైతుల ఉద్యమానికి తలొంచిన ప్రధాని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) :   మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు …

మునిగిపోయిన ‘ఆశ’లు…

` మానేరు వాగులో ఐదుగురు విద్యార్ధుల గల్లంతు ` ఒకరు మృతి.. మిగిలిన వారి కోసం గాలింపు ` సిరిసిల్ల రాజీవ్‌నగర్‌లో అలుముకున్న విషాదం రాజన్నసిరిసిల్లబ్యూరో, నవంబర్‌ …

విద్యార్థులు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆర్టీసీ ఎండీ స్పందన

మంచిర్యాల : చెన్నూరు నుంచి కోట‌ప‌ల్లి మోడ‌ల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌కు ఓ ఉపాధ్యాయురాలు ట్వీట్ చేయ‌గా, ఆయ‌న త‌క్ష‌ణ‌మే …

సింగరేణిలో ఘోరప్రమాదం

` గనిపైకప్పుకూలి నలుగురు కార్మికుల మృతి ` మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ 3గనిలో ఘటన `సంతాపం తెలిపిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, సంస్థ …

పోడుపట్టాల్లో పాడుపనులు చేయొద్దు

` ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త` మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక రాజన్నసిరిసిల్లబ్యూరో,నవంబరు 6(జనంసాక్షి): పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ …

దళితబంధు ప్రారంభించిన గ్రామంలో టిఆర్‌ఎస్‌ ఢమాల్‌

శాలపల్లిలో 135 ఓట్ల ఆధిక్యంలో నిలిచిన ఈటెల రాజేందర్‌ కెసిఆర్‌ పాచిక పారలేదంటున్న విశ్లేషకులు పోస్టల్‌ బ్యాటెల్‌లో మాత్రం టిఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత హుజూరాబాద్‌,నవంబర్‌2జనంసాక్షి : హుజూరాబాద్‌ …

కాంగ్రెస్‌ కన్నా ఇండిపెండెంట్‌కే మూడు ఓట్లు ఎక్కువ

హుజూరాబాద్‌,నవంబర్‌2జనంసాక్షి :  హుజురాబాద్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికన్నా ఇండిపెండెంట్‌ అభ్యర్థికి అత్యధిక …