కరీంనగర్

ఉద్యోగులను,నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌

317 రద్దు అయ్యే వరకు పోరాడుతాం: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి): ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌, ఇప్పుడు ఉద్యోగులను కూడా …

కన్నీరు తుడిచిన గోదారమ్మ: లోక

కరీంనగర్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): మెట్టప్రాంత రైతులు కరువుతో తల్లడిల్లుతుంటే గోదావరి నీళ్లను తీసుకొచ్చి కష్టాలు తీర్చి అన్నదాతల మొముల్లో ఆనందం నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక …

ప్రతీగింజా కొనాల్సిందే..

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల,డిసెంబరు 18(జనంసాక్షి): రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. …

ఇది టీఆర్‌ఎస్‌ విజయం కాదు..

వ్యక్తిగతంగా తనదే విజయం అన్న రవీందర్‌ సింగ్‌ కరీంనగర్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని …

కొనసాగిన సింగరేణి కార్మికుల సమ్మె

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంఫీుభావం కరీంనగర్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం …

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాదే 

బలిమి లేకున్నా బరిలోకి దిగారు బిజెపిపైండిపడ్డ మంత్రి గంగుల కమలాకర్‌ గులాబీ కండువతో వచ్చి హల్‌చల్‌ కరీంనగర్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ …

మహిళలతో ముచ్చటించిన కేటీఆర్‌.. 

వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచనరాజన్న సిరిసిల్ల,డిసెంబర్‌10 జనంసాక్షి:  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో కేటీఆర్‌ …

వేములవాడ కోసమే చల్మెడకు ఆహ్వానం ?

పార్టీలో.. స్థానిక ప్రజల్లో విస్తృతంగా చర్చ చెన్నమనేనికి ప్రత్యామ్నాయంగానే అంటున్న జనం వేములవాడ,డిసెంబర్‌9(జనం సాక్షి ): వేములవాడ ఎయమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కేసులో తీర్పు ఎలా వచ్చినా …

`పట్టణ పారిశుద్యానికి పెద్దపీట

చెత్తా చెదారం తొలగింపునకు ప్రాధాన్యం కరీంనగర్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) : పారిశుద్య ప్రణాళికలో భాగంగా అధికారులు వార్డుల్లో సమస్యలు గుర్తిస్తున్నారు. ప్లాస్టిక్‌ సామాను, ఖాళీ సీసాలు, ఇనుప సామగ్రి …

లాయర్‌ దంపతుల కేసులో వసంతరావుకు బెయిల్‌

పెద్దపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో 6వ నిందితుడైన వి. వసంతరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. …