కరీంనగర్

యాదాద్రి తరవాత వేములవాడ పుర్నిర్మాణం

శృంగేరి పీఠం సూచనలు సలహాల మేరకు పునరుద్దరణ ఇప్పటికే వందకోట్లు కేటాయించాం వేములవాడను దర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వేములవాడ,అగస్టు11(జనం సాక్షి): యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు …

సామాన్యుడికి…200 ఎకరాల ఆసామికి పోటీ

ఎకరం కూడా లేని ఉద్యమ నాయకుడు గెల్లు మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన యువనేత ఓటమి భయంతో ఈటెల మాటలు పేలుతున్నారు ప్రజాశీర్వాద సభలో మంత్రి …

మహిళా సంఘాలకు దండిగా చెక్కులు

వడ్డీ లేని రుణాల కింద రూ. 5 కోట్ల 37 లక్షలు మంజూరు వీణవంకలో పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ రావు హుజూరాబాద్‌,అగస్టు11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గం …

హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస హంగామా

గెల్లు అభ్యర్థిత్వంపై సర్వత్రా హర్షం బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు రంగంలోకి దిగిన ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావు నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించిన …

వేడెక్కిన హుజూరాబాద్‌ రాజకీయం

ఈటెలను ఢీకొనేందుకు గెల్లును దింపిన కెసిఆర్‌ విద్యార్థి నాయకుడి పేరును ఖరారు చేసిన గులాబీ బాస్‌ హైదరాబాద్‌/కరీంనగర్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి):హుజురాబాద్‌ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో …

చేనేత సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు దళితబంధు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సవిూక్ష కరీంనగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖల మంత్రి …

వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలి: ఈటెల

కరీంనగర్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ కుటుంబం కూలికి పోయి డబ్బులు తేవడం లేదని, మన డబ్బులే మనకు పంచి పెడుతున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల …

హుజూరాబాద్‌కు త్వరలోనే నోటిఫికేషన్‌

అప్రమత్తం అవుతున్న రాజకీయ పార్టీలు కరీంనగర్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు …

కరీంనగర్‌లో జోరుగా అభివృద్ది పనులు: వినోద్‌

కరీంనగర్‌,జూన్‌7(జనం సాక్షి): రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌ సోమవారం ఉదయం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన …

రైతాంగ సంక్షోభానికి బీజేపీ, కాంగ్రెస్‌లే కారణం

వారికి రైతులపట్ల చిత్తశుద్ది లేదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో రైతాంగ సంక్షోభానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్‌ పార్టీలే ప్రధాన కారణమని …