కరీంనగర్

రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం

మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని రేషన్‌ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల …

దుబ్బాకలో ప్రజలను భయపెడుతున్నారు

ఓటేయకుంటే పథకాలు ఊడుతాయని బెదరింపులు కరీంనగర్‌లో సంజయ్‌ను పరామర్శించిన డికె అరుణ ప్రధాని కళ్లు తెరిస్తే కెసిఆర్‌ జైలుకే అన్న బాబూ మోహన్‌ కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో బండి …

పండగ ప్రయాణికులకు తప్పని తిప్పలు

కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దసర పండగ సందర్భంగా కొద్దోగొప్పో మంది జిల్లాలకు వెళ్లాలనుకున్న  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారోనా కారణంగా  బస్సులు బంద్‌ ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. …

ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పరస్పరం కర్రలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు …

చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు గుర్తించం: ఎమ్మెల్యే

జగిత్యాల,అక్టోబర్‌5(జ‌నంసాక్షి):  ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువుల దగ్గర ఉన్న ఇళ్ల పట్టాలు చెల్లవంటూ బాంబు పేల్చారు. చెరువుల దగ్గర భవనాలు కట్టుకునేముందు ప్రజలు …

పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాజన్నసిరిసిల్ల : జిల్లా పర్యాటనలో భాగంగా ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గంభీరావుపేట మండలం కొల్లమద్ది …

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు: గంగు

కరీంనగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగు కమలాకర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా …

మాజీ మంత్రి జువ్వాడిరత్నాకర్‌రావు ఇకలేరు

జగిత్యా,మే 10(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి చెందారు. గత కొంతకాంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. …

ఇద్దరు పిల్ల‌లు తల్లి ఆత్మహత్య

కరీంనగర్‌,మార్చి23(జనం సాక్షి ): జిల్లాల్లో విషాద ఘటన నెకొంది. హుజురాబాద్‌ ఎస్సార్‌ ఎస్పి క్వాలో రెండేళ్ల పాప మృతదేహం భ్యమైంది. పోలీసు తెలిపిన వివరా ప్రకారం కరీంపేటకు …

కరీంనగర్‌లో జల్లెడ

7 కరోనా పాజిటివ్ కేసులతో హైఅలర్ట్ నగరంలో వంద బృందాలతో సేవలు కరీంనగర్, మార్చి 19(జనంసాక్షి): ఇటీవల కరీంనగర్ కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 …