కరీంనగర్

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యం

వారిని పట్టించుకోని టిఆర్‌ఎస్‌కు ఓటెయ్యొద్దు: పొన్నం కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): ఇంటర్‌ విద్యార్థుల మృతికి కారణమైన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. …

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి

ప్రచారంలో ఎమ్మెల్యే రాజయ్య పిలుపు జనగామ,మే4(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, జెడ్పీటీసీతోపాటు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండాఎగురవేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య …

కల్తీ నూనె వ్యాపారంతో ప్రజలకు చెలగాటం

సిరిసిల్ల,మే4(జ‌నంసాక్షి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న వేములవాడ పట్టణం కల్తీ నూనెల వ్యాపార కేంద్రంగా మారింది. వేములవాడలో కొంత మంది టోకు వ్యాపారులు పెద్ద …

విద్యుత్‌ ఉత్పత్తిలో ఎన్టీపీసీ కీలకం

త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న రెండు యూనిట్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వం 800 …

సర్పంచ్‌లకు చెక్‌ పవరేది?

కాంగ్రెస గెలిస్తేనే టిఆర్‌ఎస్‌కు గుణపాఠం: కటకం కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): కొత్త సర్పంచులు గెలుపొంది మూడు నెలలైనా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వలేదని కరీంనగర్‌ డిసిఇస అధ్యక్షుడు …

కుక్క కోసం మహిళపై దాడి

పెద్దపల్లి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):   కాంగ్రెస్‌ నాయకులు బరితెగిస్తున్నారు. గాంధీనగర్‌లో ఉండే పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌.. కేవలం పెంపుడు కుక్క కోసం పక్కింటి వారిపై అమానుషంగా దాడి …

పంటలబీమాపై అవగాహన కరవు

అకాల వర్షాలతో నష్టపోయిన వారికి పరిహారం అనుమానమే జగిత్యాల,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ చేతికందే దశలోని పంటలు దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. మామిడిలో కాయలు …

ఎన్నికల సవిూక్షకు అధికారుల గైర్హాజర్‌

8మందికి షోకాజు నోటీసులు కరీంనగర్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు విడతలుగా …

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

– ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషిస్తుంది – పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెంగా ఎగురవేద్దాం – టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) …

నేడు వేములవాడ హుండీ లెక్కింపు

వేములవాడ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి భక్తులు హుండీలో వేసిన కానుకలను 23వ తేదీ మంగళవారం ఉదయం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ వెల్లడించారు. అందుకుగాను ఉదయం …