కరీంనగర్

అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

పనిచేసే వారికే ఎన్నికల్లో ప్రాధాన్యం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుచున్న అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదని జనగామ ఎమ్మెల్యే …

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు 

కరీంనగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  వివరించారు. …

ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు 

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు …

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్‌ పంపింగ్‌తో తెలంగాణ …

‘ప్రజలు ప్రశ్నిస్తారనే కేసీఆర్‌ అలా చేస్తున్నారు’ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శలు

జగిత్యాల: రాష్ట్రంలో భూప్రక్షాళన బాగా చేశారంటూ రెవెన్యూ సిబ్బందిని సీఎం కేసీఆర్‌ మెచ్చుకోలేదా అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల పరిశీలన …

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ 

కరీంనగర్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై  దొంగతనం కేసులు నమోదు చేస్తామని మైనింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాల డ్రైవర్లు, యజమానులపై కూడా కేసులు …

 ప్రచారంలో ప్రజల స్పందన అపూర్వం

ఎక్కడికి వెళ్లినా సానుకూల స్పందన 16 సీట్లు గెలుస్తామనడానికి ఇదే నిదర్శనం మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం అద్బుతంగా …

కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులు

పటిష్టంగా ఎన్నికల బందోబస్తు: కమిషనర్‌ కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): రామగుండం కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వివరించారు. …

మరోమారు వినోద్‌ను గెలిపించుకుందాం

యువత,మహిళలు అంతా కలసి రావాలి ప్రచారంలో ప్రజలకు గంగుల వినతి కరీంనగర్‌,మార్చి26(జ‌నంసాక్షి): వినోద్‌కుమార్‌ను ఐదులక్షల మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని స్థానిక ఎమ్మెల్యే …

 పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచన కరీంనగర్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో 16నుంచి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా …