-->

కరీంనగర్

కేసీఆర్‌ పట్టుదలకు మారుపేరు

ఆయన ఏదైనా సాధించగల కార్యదక్షుడు: గంగుల కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): తెలంగాణ సిఎం పట్టుబడితే ఏదైనా సాధిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్న వేళ …

పట్టభద్ర నియోజకవర్గంపై  సత్తెన్న పట్టు

కెసిఆర్‌ ఆమోదిస్తేనే సీటు కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):  కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానానికి …

కసాయి తల్లి..!

– ఇటుకతో ఇద్దరు కొడుకులపై తల్లి దాడి – దాడిలో ఒకరు మృతి, మరొక కుమారుడికి తీవ్ర గాయాలు – గోదావరిఖనిలో దారుణ ఘటన – దాడిచేసిన …

శంభో శంకర..

– శివనామస్మరణలతో మారుమోగిన శైవక్షేత్రాలు – రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు – భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు – వేములవాడలో పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు హైదరాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) …

హాస్టళ్లలో సమస్యల తాండవం

తక్షణమే పరిష్కరించాలన్న సంఘాలు కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను  ఏమాత్రం పట్టించుకోవడంలేదని, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని భ్రమలు కల్పించడం తప్ప కనీస సౌకర్యాలను మరిచి పోయిందని …

వేములవాడలో నిరంతర శివస్తుతి

శివరాత్రికి ప్రత్యేక కార్యక్రమాలు వేములవాడ,మార్చి1(జ‌నంసాక్షి): శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా …

వేములవాడలో చురుకుగా ఏర్పాట్లు

వేములవాడ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడలో శివరాత్రి వేడుకలు చురుకుగా సాగుతున్నాయి. ఏటా శిరాత్రి జాగారం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇవో దూస …

పురోగతిలో ఇళ్ల నిర్మాణాలు అధికారులతో సవిూక్షించిన కలెక్టర్‌

జగిత్యాల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శరత్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 8,370 గృహాలు …

ఎన్‌ఆర్‌ఐల సహకారంతో లైబ్రీరీ ఏర్పాటు

పుట్టిన ఊరికి సహకారం గొప్ప విషయం ప్‌ఆరరంభోత్సవంలో ఎంపి కవిత కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధికి.. ఎన్‌ఆర్‌ఐలు సహకారం అందించడం.. గొప్ప విషయమని ఎంపీ కవిత అన్నారు. పుట్టిన …

కరీంనగర్‌ నుంచే టిఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం

మార్చి1న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ఏ క్షణంలో అయినా వెలువడనున్న నోటిఫికేషన్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కసరత్తు …