కరీంనగర్

ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి కసరత్తు?

గోదావరిఖని,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): వరుసగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణి సంస్థ ఈ ఏడాది అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కన్నా 10 శాతం …

రెండు నెలలు దాటినా రుణమాఫీ ఏదీ?

మద్దతు ధరలపై కెసిఆర్‌ మౌనం వీడాలి: డిసిసి కరీంనగర్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): రైతాంగానికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు గడుస్తున్నా ఇప్పటి …

పెద్దపల్లిలో సీటుకోసం కాంగ్రెస్‌లో పోటీ

స్థానికులకే ఇవ్వాలంటున్న నేతలు టిఆర్‌ఎస్‌ నుంచి భరోసాగా వివేక్‌ తెరపైకి మరికొందరి పేర్లు పెద్దపల్లి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీలో పోటీ బాగా …

దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

– పరుగు పందెంలో పాల్గొని మహిళా అభ్యర్థి మృతి కరీంనగర్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పోలీస్‌ ఎంపికల పోటీల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని …

రోడ్ల దుస్థితిపై గ్రామస్థుల ఆందోళన

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): లోడు లారీల కారణంగా రోడ్లు ధ్వంసంకావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల మూలంగా రోడ్లు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.  దుమ్ముతో తాము …

నిబంధనలకు విరుద్దంగా నీటిప్లాంట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.వాటర్‌ ప్లాంట్లలో శుభ్రత కొరవడా, యంత్రాలు తుప్పు పట్టి,పరిసర ప్రాంతంలో పరిశుభ్రత కొరవడిన ప్రాంతాల్లోనే మంచినీటిని తారు చేస్తున్నారు. …

సుల్తానాబాద్‌ అభివృద్దికి కృషి

ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే పెద్దపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పురపాలక సంఘంగా ఏర్పడ్డ సుల్తానాబాద్‌ పట్టణాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కొత్త …

మంచినీటి సమస్యలపై సర్పంచ్‌లకు సూచనలు

గ్రామాల్లో సమస్యలురాకుండా చర్యలు జనగామ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామాల్లో మంచినీటి సమస్యపై అధికారులు దృష్టి సారించారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లోని ఇళ్లకు సరిపడా సరఫరా అవుతున్నాయని …

లోటుపాట్లు లేకుండా ధాన్యం సేకరణ

కరీంనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కంది రైతులు ఆందోళన చెందవద్దనీ, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి శ్యాంకుమార్‌ పేర్కొన్నారు. రైతులు ఇంటి వద్దనే కందులను ఆరబోసుకొని, చెత్తాచెదారం …

ధరణి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూఖాతాలు

కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వ భూఖాతాలను ధరణి వైబ్‌ సైట్‌లో మార్క్‌ చేయాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌  అహ్మద్‌ అధికారులను ఆదేశించారు.  పట్టాదారు చనిపోతే వారి వారసుల …