కరీంనగర్

రైతు సంక్షేమంలో దేశానికి కెసిఆర్‌ ఆదర్శం

ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుబంధు అమలు: ఎమ్మెల్యే జగిత్యాల,జనవరి5(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, కేంద్రం కూడా ఈ పథకాలను అమలు చేసే దిశగా …

దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది పథకాలు

కరీంనగర్‌,జనవరి5(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి ఏ ప్రభుత్వమూ ఎన్నడూ చేయని అభివృద్ధిని సిఎం కెసిఆర్‌  చేసి చూపుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే …

ఏకగ్రీవాలపై దృష్టిపెట్టండి 

– ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల వస్తాయి – అవి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల నిధుల నుంచే ఇస్తాం – టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు – కేసీఆర్‌ …

ఫుడ్‌ పాయిజన్‌ తో బాలుడు మృతి

పెద్దపల్లి,జనవరి3(జ‌నంసాక్షి): విషతుల్యమైన ఆహరం తీసుకోవడంతో బాలుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డుకు చెందిన రుషిక్‌ (3) అనే బాలుడు …

ఎన్నికలపై మండలాల పీవో, ఏపీలకు శిక్షణ

జగిత్యాల,జనవరి3(జ‌నంసాక్షి):రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకడ్బందీ చర్యలు చేపట్టారు. మండలాల ఎన్నికల పీవో, ఏపీ వోలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ …

సోలార్‌ పవర్‌లోకి ఎన్టీపీసి

ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ గోదావరిఖని,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఇంతకాలం థర్మల్‌ పవర్‌పై దృష్టి సారించిన ఎన్టీపీసి సోలార్‌ పవర్‌పైనా దృష్టి పెట్టింది.  నాలుగేళ్ల క్రితం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10 …

26నుంచి సాధారణ ఓటరు నమోదు

పంచాయితీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు కలెక్టర్‌ శ్రీదేవసేన పెద్దపల్లి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఈనెల 26 నుంచి సాధారణ ఎన్నికల కోసం ఓటు నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన …

పేదలందరికి ఇళ్లు నిర్మించాలి

కరీంనగర్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హావిూల అమలుకు పోరాడుతామని,నేతలను నిలదీస్తామని సిపిఐ  పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ దత్తత గ్రామాల్లో పేదలకు …

ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

జగిత్యాల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమై లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ చెప్పారు. విద్యా వైద్యం, నీళ్లు …

గ్రామాల్లో ఆశావహుల సందడి

పంచాయితీ ఎన్నికల కోసం నేతల ఎదురుచూపు జగిత్యాల,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోనన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడువులోపే పంచాయతీ ఎన్నికలు …