కరీంనగర్

చివరి రోజు జోరుగా ప్రచారం

గ్రామాల్లో ¬రెత్తిన నినాదాలు బహుమతులతో ఆకట్టుకున్న ఆభ్యర్థులు కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చివరిరోజు అభ్యర్తులు ఉధృతంగా ప్రచారం చేపట్టారు. వివిధ గ్రామాల్లో చివరి రోజు ప్రచారం …

ఆందోళనలో కౌలు రైతులు

పంటనష్టంతో దిక్కుతోచని స్థితి కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): అకాలంగా భారీ వర్షం కురవగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్‌ అర్బన్‌ మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ఆరుతడి పంటలు సాగు …

సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి

సిసి కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన నేటి రెండో విడతలో వంద పంచాయితీల్లో ఎన్నికలు జగిత్యాల,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో శుక్రవారం జరగనున్న రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు …

కరీంనగర్‌ పట్టణంలో విషాదం

సంపులో పడి విద్యార్థి దుర్మరణం కరీంనగర్‌,జనవరి24 (జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పారామిత పాఠశాలలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాలలోని సంపులో పడి …

ఏకపక్షంగా ఉపసర్పంచ్‌ ఎన్నిక

అయిదుగురు వార్డు సభ్యుల రాజీనామా అవిశ్వాసం ప్రకటన జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉప సర్పంచ్‌ …

ఏకగ్రీవాల్లోనూ మహిళలే అధికం

ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన అతివలు కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందించనున్న రూ.10లక్షల ప్రోత్సాహంతో పాటు ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి అదనంగా అందే రూ.15లక్షల నిధుల కోసం …

ఆధార్‌తో భూరికార్డుల అనుసంధానం: కలెక్టర్‌

జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): క్రమబద్ధీకరించిన భూముల విషయంలో శ్రద్ధ చూపాలని ప్రతి ఒక్కరిని ఆధార్‌తో అనుసంధానించి వందశాతం దస్త్రాల పక్రియ పూర్తి చేయాలని కలెక్టర్డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు.ధరణిపై సవిూక్ష జరిపి …

ఓటరు చైతన్యంపై పోటీలు

జగిత్యాల,జనవరి19(జ‌నంసాక్షి):ఈనెల 25న జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వ హించినట్లు మండల విద్యాధికారి ఎం.నారాయణ తెలిపారు. ఓటరు చైతన్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు …

తొలివిడత ఎన్నికలకు రంగం సిద్దం

కరీంనగర్‌,జనవరి18(జ‌నంసాక్షి):జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహిస్తుండగా అన్ని మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి కె.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లాలో తొలివిడతలో నిర్వహించే 24 …

గోదావరిలో పుణ్యస్నానాలు

  ఆలయాల్లో ప్రత్యేక పూజలు ధర్మపురి/బాసర,జనవరి14(జ‌నంసాక్షి ) : పుష్య మాసం సందర్భంగా వద్ద గోదావరిలో అధిక సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సంక్రమణ ప్రవేశం …