కరీంనగర్

గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామనీ  ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ దూరదృష్టి కారణంగా …

యూనీఫామ్‌ అందచేతలో ఏటా నిర్లక్ష్యమే

స్థానికంగా దర్జీలకు అప్పగింతలో ఆలస్యం కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో చదివే బాలలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నా ప్రస్తుత విద్యా సంవత్సరంలో …

జీరో దందా ఫిర్యాదులు

మార్కెట్‌ మోసాలపై విజిలెన్స్‌ ఆరా? కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వ్యవసాయ యార్డుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ నిఘా విభాగం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి …

చౌకబియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది. రేషన్‌ డీలర్లు సైతం …

కెసిఆర్‌ వల్ల మాత్రమే గ్రామాల అభివృద్ది

ఎన్నికల్లో మరోమారు నిరూపించిన ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌,కొప్పుల ఈశ్వర్‌ జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని,అభివృద్దినే తాము కోరుకుంటున్నామని ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు నిరూపించారని జగిత్యాల,ధర్మపురి …

అడవుల రక్షణకు తొలి ప్రాధాన్యం

ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): రానున్న ఐదేళ్లు పచ్చదనం పెంపు, అడవుల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తామని డీఎఫ్‌వోనరసింహా రావు …

ఉమ్మడి జిల్లాలో 114 కోట్ల విద్యుత్‌ బకాయిలు

వసూళ్లకు రంగంలోకి దిగిన అధికారులు జగిత్యాల,జనవరి30(జ‌నంసాక్షి): ఈనెల 31లోగా విద్యుత్‌ బకాయిలు ఉన్న వినియోగదారులంతా వెంటనే చెల్లించాలని ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ డైరెక్టర్‌ నర్సింగారావు ఆదేశాల …

బంగారు తెలంగాణకు కాంగ్రెస్‌ అడ్డు

కరీంనగర్‌,జనవరి30(జ‌నంసాక్షి): సాధించుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. 14ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే …

యువ సర్పంచ్‌లు బాగా పనిచేయాలి

జగిత్యాల,జనవరి30(జ‌నంసాక్షి): గ్రామాలను ప్రగతి పథంలో నిలపడంలో సర్పంచుల పాత్ర కీలకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో యువకులకు మంచి అవకాశం వచ్చిందనీ, సద్వినియోగం …

రికవరీ వెంటనే నిలుపుదల చేయాలి

గోదావరిఖని,జనవరి30(జ‌నంసాక్షి): సింగరేణి సంస్థలో సీపీఆర్‌ రికవరీని వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు అన్నారు. సింగరేణిలో రిటైర్డ్‌ …