కరీంనగర్

ప్రచారంలో జోరు పెంచిన బిజెపి

2న కరీంనగర్‌ రానున్న యూపి సిఎం యోగి కరీంనగర్‌,నవంబర్‌ 28(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో బిజెపి ప్రముఖులు ఒక్కొక్కరే రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు …

అధికారంలోకి రాగానే 2లక్షల రుణమాఫీ

దళితులను దగా చేసిన కెసిఆర్‌: జీవన్‌ రెడ్డి జగిత్యాల,నవంబర్‌28(జనంసాక్షి): నాలుగున్నరేళ్ల ప్రభుత్వంలో దళితులకు తీరని అన్యాయం చేశారని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ …

నిరుద్యోగులకు కాంగ్రెస్‌ అండ

కెసిఆర్‌ కుటుంబ పెత్తనాన్ని నిలువరించండి ప్రచారంలో శ్రీధర్‌ బాబు పిలుపు మంథని,నవంబర్‌28(జనంసాక్షి): నిరుద్యోగులకు అండగా ఉండేది కాంగ్రెస్‌ మాత్రమేనని మహాకూటమి అభ్యర్థి,మాజీమంత్రి శ్రీధర్‌ బాబు  అన్నారు. పలు …

ప్రజలకు అందుబాటులో ఉంటా: సుంకె రవి

కరీంనగర్‌,నవబంర్‌28(జనంసాక్షి): ప్రజలకు ఏ ఆపద వచ్చి నా అందుబాటులో ఉంటానని చొప్పదండి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ అన్నారు. తాను నియోజకవర్గంలోని గంగాధర మండలం బూ ర్గుపల్లిలో …

ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం

జగిత్యాలలోనూ పాగావేస్తున్నాం: ఎంపి వినోద్‌ కరీంనగర్‌,నవబంర్‌28(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనరగ్‌ జిల్లాలో జగిత్యాల సహా అన్ని సీట్లను టిఆర్‌ఎస్‌ గెల్చుకోబోతున్నదని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బోయినపెల్లి …

కూటమి నేతలను నమ్మవద్దు

తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: కొప్పుల ధర్మపురి,నవబంర్‌28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా  కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని,వాటిని అడ్డుకుని టిఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని ధర్మపురి …

అభివృద్దికి చిరునామా తెలంగాణ

కెసిఆర్‌ను మించిన నేత లేడు: రామలింగారెడ్డి సిద్దిపేట,నవబంర్‌28(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు …

నేడు,రేపు పెద్దపల్లిలో కెసిఆర్‌ సభలు

29న రామగుండంలో, 30న మంథని, పెద్దపల్లిలో సభలు భారీగా ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సోమారపు సత్యనారాయణ పెద్దపల్లి,నవబంర్‌28(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న …

తెలంగాణలో విద్యుత్‌ వెలుగులకు.. కారణం సోనియానే

– కేసీఆర్‌ చెప్పిందొకటి.. చేసింది మరొకటి – కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఊరూరా తిరుగుతున్నారు – కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి …

మాయాకూటమిని నమ్మకండి

కెసిఆర్‌ అభివృద్దికి పట్టం కట్టండి: కొప్పుల ధర్మపురి,నవంబర్‌27(జ‌నంసాక్షి): మాయమాటలతో జల్లోకి వస్తున్న మహా కూటమిని ప్రజలు నమ్మవద్దని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా …