కరీంనగర్

రాజన్నను దర్శించుకున్న మోడీ సోదరుడు

రాజన్న సిరిసిల్ల,నవంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజల ఆదరణ ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ అన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని ప్రహ్లాద్‌ మోదీ శనివారం ఉదయం …

ప్రచారంలో ఆకట్టుకునేలా ప్రయత్నాలు

సోమారపు ప్రచారంలో హుషారుగా కార్యకర్తలు రామగుండం,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటెయ్యాలని టీఆర్‌ఎస్‌ రామగుండం నియోజకవర్గ …

అభివృద్దిని కాంక్షించి మళ్లీ టిఆర్‌ఎస్‌ను గెలిపించాలి

కెసిఆర్‌ సిఎం అయితేనే ముందుకు సాగుతాం వివిధ సంఘాల సమావేశాల్లో రామగుండం అభ్యర్థి సోమారపు రామగుండం,నవంబర్‌17(జ‌నంసాక్షి): ప్రజలు అభివృద్దిని కాంక్షించి మళ్లీ తెలంగాణ పార్టీ అయిన టిఆర్‌ఎస్‌కు …

సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

పెద్దపల్లి ,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఇందిరానగర్‌ ఎఫ్సీఐలో సెక్యురిటి గార్డ్‌గా పనిచేస్తున్న తోట వినోదకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయసు 21సంవత్సరాలు. ఉదయం డ్యూటీ కి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి …

నిషేధిత గుట్కా స్వాధీనం

పెద్దపల్లి ,నవంబర్‌17(జ‌నంసాక్షి): సుందిళ్ల గ్రామంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తిని రామగుండం టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల విలువ సుమారు …

నియోజకవర్గానికో మహిళా పోలింగ్‌ కేంద్రం

ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఒక మహిళా పోలింగ్‌ కేంద్రం ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ …

ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న గులాబీ ప్రచారం

జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రచారం ఊరూవాడా ఉధృతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఓ వైపు …

బోడిగె శోభ పేరు ప్రకటనలో బిజెపి తాత్సారం ఎందుకో?

కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో చొపపదండిపై బిజెపిలో ఇంకా సందిగ్దత తొలగలేదు. బోడిగ శోభ పార్టీలో చేరినా అధికారికంగా ఆమె పేరును పార్టీ ప్రకటించలేదు. చొప్పదండి, మంథని …

అభివృద్దిని కొనసాగిస్తా: సుంకె రవి

కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనను గెలిపిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చుతానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ అన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ఆయన అన్నారు. …

డిపాజిట్లు ఎవరు కోల్పోతారో ప్రజలు తేలుస్తారు

బిజెపి నేత సుగుణాకర్‌ రావు కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందుంటారో, ఎవరు డిపాజిట్లు కోల్పోతారో ప్రజలు నిర్ణయిస్తారని బిజెపి కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి …