కరీంనగర్

వేములవాడలో శ్రావణ రద్దీ

రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): శ్రావణమాసం కావడంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ తొలి సోమవారం సందర్భంగా స్వామి వారికి మహాన్యాస …

గోదావరికి పెరిగిన వరద

నిండుకుండలా ఎల్లంపల్లి రిజర్వాయర్‌ కరీంనగర్‌,ఆగస్టు13(జ‌నం సాక్షి): ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరి బేసిన్‌లోని జలాశయాలకు నీరు చేరుతోంది.వరద పోటెత్తడంతో పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిండుకుండలా …

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి

పెద్దపల్లి(జ‌నం సాక్షి) :ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. 148 మీటర్లకు గాను.. ప్రస్తుతం 147 అడుగులకు పైగా నీటి …

లక్నో వేదికగా అక్టోబర్‌లో ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌

కవిత దత్తత గ్రామ విద్యార్థులకు ఫెస్ట్‌కు ఆహ్వానం ప్రదర్శన ఇవ్వనున్న విద్యార్థులు జగిత్యాల,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో విశేష పురస్కరాలు, ఆహ్వానాలు అందుకుంటోంది. తెలంగాణ ప్లలె …

కెసిఆర్‌ లక్ష్యంతో తీరనున్న రైతుల కష్టాలు

బీమాతో రైతుల్లో పెరిగిన భరోసా : ఎమ్మెల్యే జగిత్యాల,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను …

కంటివెలుగు కోసం 17 బృందాల ఏర్పాటు

మరో మూడు సంచార వైద్య బృందాలతో పరీక్షలు కలెక్టర్‌ శ్రీ దేవసేన పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఆగస్టు 15 నుంచి కంటి వెలుగులు కార్యక్రమం ప్రారంభం అవుతున్నదనీ …

రౌడీషీటర్‌ దారుణ హత్య

పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఓ రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. గోదావరిఖని హనుమాన్‌ నగర్‌లో గత రాత్రి దనాల చిన్నా(28) అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో …

నేటి నుంచి స్త్రీ వైద్య నిపుణుల సదస్సు

మూడ్రోజులపాటు వివిధ అంశాలపై చర్చ కరీంనగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి ): కరీంనగర్‌లో మూడు రోజుల పాటు స్త్రీ వైద్య నిపుణుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు …

బీమాతో రైతు కుటుంబాల్లో ధీమా

– గత ప్రభుత్వాలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టాయి – అధికారంలోకి రాగానే రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశాం – అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో …

గ్రావిూణ క్రీడలకు పెద్దపీట: కొప్పుల

పెద్దపల్లి,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): గ్రావిూణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసిందన్నారు. …