కరీంనగర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం 

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి):  ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే కూడా మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడమే గాకుండా అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తున్నారని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఈద శంకర్‌ …

మంత్రి జోగురామన్నకు తప్పిన ముప్పు

– ఓవర్‌ లోడ్‌తో తెగికిందకు పడిన లిఫ్ట్‌ మంచిర్యాల, జులై30(జ‌నం సాక్షి): మంత్రి జోగురామన్నకు ఘోర ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లాలో సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి …

తెలంగాణ వచ్చిన తరవాతనే అభివృద్ది

గతంలో ప్రజాధనం వృధా చేశారు: ఈటెల కరీంనగర్‌,జూలై27(జ‌నం సాక్షి): గత ప్రభుత్వాలు నాలుగు లక్షల రూపాయలు కూడా ఇవ్వని గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు …

తాటిచెట్టు సౌండ్‌ గుట్టు తెలిసిపోయింది

జగిత్యాల,జూలై27(జ‌నం సాక్షి ): జిల్లాలోని కొండగట్టులో ఇటీవల ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ తాటి చెట్టు నుంచి శబ్దం వినిపిస్తుందంటూ ఊర్లో ప్రచారం జరిగింది. …

రైతు సంక్షేమానికి బాటు వేసిన కెసిఆర్‌

అర్థంకాని వారే విమర్శలు చేస్తున్నారు ప్రాజెక్టుల పూర్తితో మారనున్న స్వరూపం: కొప్పుల కరీంనగర్‌,జూలై27(జ‌నంసాక్షి): రైతులను ఆదుకునేందుకు ఎలా బాటలు వేయాలో సిఎం కెసిఆర్‌ చేసి చూపారని చీఫ్‌విప్‌, …

కాళేశ్వరంలో భక్తుల సందడి

కాళేశ్వరం,జూలై24(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. శివుడికి ఇష్టమైన సోమవారం కావడంతో భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యసన్నాలు ఆచరించి అభిషేకాలకు …

నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. వచ్చే హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు …

ప్రాణహిత రద్దుతోనే జాతీయ హోదా దక్కలేదు

ప్రజలను మభ్యపెట్టడం అలవాటయ్యింది: శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణంపై నాటి కాంగ్రెస్‌ పాలనను విమర్శించే ముందు ఇంతకాలంగా శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, ఎల్‌ఎండి, నిజాంసాగర్‌, నాగార్జున సాగర్‌, …

టీఆర్‌ఎస్‌ శిఖండి పాత్ర వహించింది

– ఏపీకి ప్రత్యేక¬దాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది – ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు – విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ …

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

మంచిర్యాల,జూలై21(జ‌నం సాక్షి): శ్రీరాంపూర్‌ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. …