కరీంనగర్

ఎమ్మెల్సీ అభ్యర్థికి గుండెపోటు

కరీంనగర్‌ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామగుండం ప్రాంతానికి చెందిన పిల్లి రాజమౌళికి గురువారం ఉదయం స్వల్పంగా గుండెపోటు వచ్చింది. చికిత్స …

నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

కరీంనగర్‌ గోదావరిఖని: దేశ వ్యాప్త సమ్మెను పురస్కరించుకుని ఎన్టీపీసీ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బుధ.గురువారాల్లో 48 గంటల సమ్మెకు సంఘీఖావంగా నల్లబ్యాడ్జీలు …

పార్లమెంట్‌ స్తంభింపజేస్తం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవకపోతే తెలంగాణ లేదంటరు తస్మాత్‌ జాగ్రత్త  !  : కేసీఆర్‌ కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌ను …

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వామిగౌడ్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి, వరదారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని ఉపాధ్యాయులను, పట్టభద్రులను ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరారు. …

అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోంది: టీ కాంగ్రెస్‌ ఎంపీలు

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ అంశంలో అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. తెలంగాణ అంశం తుది దశకు చేరిందని ఇందుకు కోర్‌కమిటీ సమావేశాలే …

సహకార సంఘం ఛైర్మన్‌ను తీసుకువెళ్లిన కాంగ్రెస్‌ నేతలే

కరీంనగర్‌: బీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. …

కరీంనగర్‌లో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

కరీంనగర్‌: డీసీసీబీ, బీసీఎంఎన్‌ డైరెక్టర్ల ఎంపిక కోసం కరీంనగర్‌లో పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీసీసీబీలో 21 …

కేసీఆర్‌ వైఖరి వల్లే తెలంగాణవాదం చులకనవుతోంది

కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ దృష్టిలో తెలంగాణ వాదం చులకనవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

కరీంనగర్‌: జగిత్యాల మండలం తాటిపల్లి సమీపంలో పాఠశాల వ్యాను, ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు.

భూహక్కుల కోసం గిరిజనుల ధర్నా

కరీంనగర్‌: తమకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ధర్మపురిలో గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమకు అటవీ …