కరీంనగర్

‘ఖని’లో అగ్ని ప్రమాదం

గోదావరిఖని : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలోని లక్ష్మీనగర్‌ ఆంధ్రాబ్యాంక్‌ శాఖలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇన్వర్టర్‌ బ్యాటరీలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న …

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

కరీంనగర్‌, ఫిబ్రవరి 2 (): కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్‌ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మపురి మండలం వెంకటాపూర్‌ …

శ్రీధర్‌బాబు ఇల్లు ముట్టడికి బీజేపీ యత్నం

నాయకుల అరెస్టు, విడుదల కరీంనగర్‌, ఫిబ్రవరి 2 (): రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రాజకీయ అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బండి …

ఎమ్మెల్సీ ఎన్నికలతో కేంద్రానికి కళ్ళు తెరిపించండి ఎమ్మెల్యేల విజ్ఞప్తి

కరీంనగర్‌, జనవరి 31 ():  ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలంగాణ వాదాన్ని వినిపించి కేంద్రానికి కళ్ళు తెరిపించాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అన్నారు. స్థానిక ఉద్యోగ ఎమ్మెల్సీ పట్టభద్రుల …

ఓటు వేసే విదానంపై అవగాహన పెంపొందించాలి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, జనవరి 31 (): భారత ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల్లోఓటర్లకు ఓటు విదానంపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. భారత ఎన్నికల …

డివిజనల్‌ అటవి అధికారి అందించిన విరాళం అభినందనీయం : కలెక్టర్‌

కరీంనగర్‌, జనవరి 31 (): హృదయ స్పందన కార్యక్రమానికి డివిజనల్‌ అటవి అధికారి (పశ్చిమ) శాఖ సిబ్బంది రూ.84,373 విరాళం అందించడం అభినందనీయమని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ …

శంకర్రావు అరెస్టుపై ఎంపి పొన్నం ఆవేదన

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ దళిత ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.శంకరరావును పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎంపి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. …

నాంపెల్లి, సిరిసిల్ల ఎన్నికలు నిలిపివేత

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): సహకార సంఘం సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో రుద్రారం, వేములవాడ, నాంపెల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలోని సొసైటీల్లో …

తెలంగాణపై సరైన నిర్ణయం ప్రకటించాలి

కరీంనగర్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 60 సంవత్సరాలుగా పోరాడుతున్నా చివరకు రాష్ట్రం ఏర్పాటు సమయంలో సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు …

నేడు నామినేషన్లు వేయనున్న స్వామిగౌడ్‌

కరీంనగర్‌: ఈరోజు టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ నేత స్వామిగౌడ్‌, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాతూరి సుధాకర్‌రెడ్డిలు నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ …