కరీంనగర్

బాలుడి మృతదేహంతో రాస్తారోకో

ధర్మరం: గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన దయాకర్‌ (11) విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. పొలంలో మోటర్‌ పంపు వద్దకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురాయ్యాడు. బాలుడి …

రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

ఎలిగేడు: మండలంలోని ముప్పిరి తోటలో బుధవారం రూ.2లక్షల సీడీపీ నిధులతో చేపట్టనున్న సిమెంట్‌ రహదారి నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ …

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

చిగురుమామిడి: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ఒక యువతి బైఠాయించింది. మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో చిట్టెంపల్లి శ్రీనివాస్‌ అనే యువకుడు కొహెడ మండలం …

నేలపైనే కూర్చుని పరీక్షలు రాస్తున్న ఇంటర్‌ విద్యార్థులు

పెద్దపల్లి: నియోజకవర్గంలోని 8కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5.452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పెద్దపల్లిలోని యశశ్వి జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాంలో బల్లలు ఏర్పాటు చేయకపోవడంతో …

పనులు కల్పించండి

వెల్దుర్తి :ఉపాధి పనులు కల్పించాలంటూ వెల్దుర్తికి చెందిన కూలీలు ఈఓఆర్డీ విజయభాస్కరరావుకు వినతి పత్రం అందజేశారు. చెరువులో కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టాలని వారు కోరారు.

కళాశాలకు తాళంకళాశాలకు తాళం

వెల్దుర్తి: విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లు అందజేయాలంటూ వెల్దుర్తి జూనియర్‌ కళాశాలకు ఏఐఎన్‌ఎఫ్‌ నాయకులు తాళం వేసి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగటా కళాశాల ఎదుట …

బాబ్లీ నిలుపుదల కోసం తెదేపా రాస్తారోకో

రామడుగు: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ రామడుగులో తెదేపా నాయకులు రాస్తారోకో చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని …

గుత్తేదారు శిబిరంపై గ్రామస్థుల దాడి

రామడుగు: మండలంలోని కీస్తంపల్లి సమీపంలోని ప్రాణహిత చేవెళ్లె ఎనిమిదో ప్యాకేజ్‌ గుత్తేదారు శిబిరంపై వెంకట్రావుపల్లి గ్రామస్థులు సోమవారం దాడి చేశారు. శిబిరంలోని ఫర్నిచర్‌, వాహనాలను ధ్యంసం చేశారు. …

ఎన్టీపీసీలో జాతీయ భద్రత దినోత్సవం

గోదావరిఖని: ఎన్టీపీసీలో జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా రామగుండం ఎన్టీపీసీలో భద్రతా దినోత్సవం నిర్వహించారు. ఫ్యాక్టరీన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీజ్కఉమార్‌ హాజరై భద్రత జండాను ఎగురవేశారు. అనంతరం …

‘బాబ్లీ’ పై తెదేపా రాస్తారోకో

ఎలిగేడు: గోదావరి నదిపై మహరాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా సోమవారం ఎలిగేడులో తెదేపా నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల …