కరీంనగర్

తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత టీ-మంత్రులదే:ఎంపీ వివేక్‌

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. ముఖ్యమంత్రి అసమర్దత వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, …

తెలంగాణమార్చ్‌ను విజయవంతం చేయాలని ర్యాలీ

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరతూ సుల్తానబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం నుంచి రెండు వేల మంది …

కూలిపోయిన వంతెనను నిర్మించాలని ఆందోళన

ఎల్కతుర్తి: ఎస్సారెస్పీ ప్రధాన కాలువపై కూలిపోయిన వంతెనను నిర్మించాలని రైతులు స్థానిక బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామ శివారులోని ఈ వంతెన కూలి రెండెళ్లు అవుతున్నా …

కేశవాపూర్‌లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని రాస్తారోకో

  హుస్నాబాద్‌: మండలంలోని కేశవాపూర్‌ గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. గ్రామం నుంచి హుస్నాబాద్‌కు 80మంది వరకు విద్యార్థులు చదువుకోవటానికి …

బసంత్‌నగర్‌ కేశోరామ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికుని దుర్మరణం

రామగుండం: మండలంలోని బసంత్‌నగర్‌ కేశోరామ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న గుండారపు ఓదేలు అనే కాంట్రాక్ట్‌ కార్మికుడు 30మీటర్ల క్రేనుపై నుండి దిగుతుండగా జారీపడి అక్కడికక్కడే మృతి …

గ్రామ సేవకుడు దారుణహత్య

  కరీంనగర్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని లక్షీదేవిపల్లెలో గ్రామ సేవకుడు దారుణహత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ సేవకుడు పోచం (60) ఇంటి అవరణలో నిద్రిస్తున్న సమయంలో …

బస్సుల సంఖ్య పెంచాలని పూడురులో విద్యార్థుల రాస్తారోకో

కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడురు ప్రదాన రహదారిపై విద్యార్థులు ఆర్టీసీ ఆర్డీనరీ బస్సులు పెంచాలని కోరుతూ రాస్తారోకో చేశారు. వివిధ గ్రామాల ఇంటర్‌,డిగ్రీ విద్యార్తులు సుమారు వంద …

ఎన్టీపీసీలో కాంట్రాక్ట్‌ కార్మికులకు వైద్యశిబిరం-మందులు పంపిణీ చేయకపోటంతో ఆందోళనకు దిగిన కార్మికులు

గోదావరిఖని: ఎన్టీపీసీలో ఈరోజు కాంట్రాక్ట్‌ కార్మికులకు హైదరాబాద్‌ యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రైత్యేక వైద్యుల …

ఎస్‌బీహెచ్‌ శాఖ ప్రారంభం

కోహెడ: మండలంలో ఎస్‌బీహెచ్‌ శాఖను జనరల్‌ మేనేజర్‌ సీతాపతిశర్మ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తామన్నారు. త్వరలో ఎటీఎం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థిని చికిత్స పోందుతూ మృతి

వెల్గటూరు: మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమలత అనే బాలిక చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందినది. తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రేమలత అనారోగ్య …