కరీంనగర్

కులమతాలకు అతీతంగా పాపన్న గౌడ్ జయంతోత్సవాలు జరుపుకోవాలి : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్డగౌని రామ్మోహన్ గౌడ్

  ఎల్బీ నగర్ (జనం సాక్షి  )   శ్రీ  సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్  372వ జయంతి సందర్భంగా చింతలకుంట ప్రలవి గార్డెన్ నందు   ఏర్పాటు …

పాపన్న వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక

-ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి కరీంనగర్ టౌన్, ఆగస్టు 18(జనం సాక్షి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి …

విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి

హుజూర్ నగర్ ఆగస్టు 17 (జనం సాక్షి): విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి లయన్స్ క్లబ్ ఆఫ్ పొంచర్ల కార్యదర్శి …

ఏఐటీయూసీ పోరాటాలతోనే కార్మికుల సమస్యల పరిష్కారం

-రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లోని ఆర్కే వన్ ఏ గని ఆవరణలో సింగరేణి …

లీగల్ సలహదారులుగా కొల్లూరి చంద్రశేఖర్ నియామకం

ముస్తాబాద్ ఆగస్టు 17 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కొల్లూరి చంద్రశేఖర్ లీగల్ సలహదారులుగా ఆర్.టీఏ  రైట్ససలహాదారులుగా నియమించినట్లు సొసైటీ వ్యవస్థాపకులు జంగిల్ ప్రశాంత్ …

* ఆర్థిక‌నేర‌గాళ్ల చేతిలో దేశ సంప‌ద‌

మోడీ పాల‌న‌పై విసిగెత్తిపోతున్న జ‌నం * దేశంలో పేదోళ్ల‌కు మంచినీళ్లు క‌రువు * మునుగోడు సభలో అమిత్ షా సమాధానం చెప్పాలి * ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ …

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు – రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్ తాసిల్దార్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా …

మునుగోడు నుండి ఫ్లోరిన్ భూతాన్ని పారాదోలింది సీఎం కెసిఆర్

*ప్రజా సంక్షేమమే తెరాస లక్ష్యం *ఆసరా పింఛన్లు పంపిచేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు ఆగస్టు17(జనం సాక్షి): ఫ్లోరిన్ మహమ్మారి విలయ తాండవంతో వేలాది మంది ప్రాణాలు …

హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్

    – కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ  హుజూర్ నగర్ ఆగస్టు 17 (జనం సాక్షి): హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పలువురు న్యాయవాదులు …

గాంధీ చిత్ర ప్రదర్శన థియేటర్లను సందర్శించి విద్యార్థులకు జాతీయ జెండాలను అందజేసిన డిఈఓ రాధా కిషన్

వేములవాడ, ఆగస్టు-17 (జనం సాక్షి) : జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విద్యార్థులకు బుధవారం గాంధీ చిత్ర ప్రదర్శన చేస్తున్న శివరామకృష్ణ, శ్రీ రాజరాజేశ్వర థియేటర్లను పరిశీలించారు. గాంధీ …