కరీంనగర్

భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపిన భర్త

  జనంసాక్షి /చిగురుమామిడి – ఆగష్టు 15: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష 30 సంవత్సరాలు అనే మహిళను భర్త …

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఐ శ్రీనివాస్

హనుమకొండ జిల్లాల ఎల్కతుర్తి మండలం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి న సిఐ శ్రీనివాస్ ఎస్ఐ పరమేశులు 75 వ స్వాతంత్ర వేడుకల్లో …

వేములవాడ లో దొంగల హల్ చల్

వేములవాడ ఆగస్టు 15 (జనంసాక్షి) వేములవాడ పట్టణంలో భారీ చోరీ జరిగింది సుభాష్ నగర్ లో కూరగాయల వ్యాపారి మనోహర్ ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగల …

సామూహిక జాతీయ గీతాలాపన లో అందరూ పాల్గొనాలి

– టేకులపల్లి ఎంపీడీవో బాలరాజు టేకులపల్లి ,ఆగస్టు 14( జనం సాక్షి ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగం గా ఆగస్టు 16న ఉదయం 11:30 …

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పొన్నం పాదయాత్ర.

జనం సాక్షి,న్యూస్ శంకరపట్నం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ …

*స్వాతంత్ర,వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి!

లింగంపేట్ 13 ఆగస్టు (జనంసాక్షి) 75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటు వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శనివారం …

ఎంసెట్ లో ఆల్ఫోర్స్ అద్భుత ర్యాంకులు

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : ఎంసెట్ -2022 ఫలితాలలో ” అల్ఫోర్స్ ” అత్యద్భుత ఫలితాలతో ర్యాంకుల మోత మోగించింది. ఈ సందర్భంగా …

మండలంలో వజ్రోత్సవ ర్యాలీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

ముస్తాబాద్ ఆగస్టు 13 జనం సాక్షి ముస్తాబాద్ మండలంలోని అన్నిని గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ …

భారీ తిరంగాతో విద్యార్థుల ర్యాలీ

వేములవాడ, ఆగస్టు-13 (జనం సాక్షి) : వేములవాడ పట్టణంలో శనివారం శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో …

స్వాతంత్ర్య స్వర్ణ ఉత్సవాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి

  వేములవాడ రూరల్, బోయినపల్లి మండలాల ప్రజలకు, విద్యార్థి విద్యార్థునులకు, ప్రజాప్రతినిధులకు, అన్నీ స్వచ్చంద సంస్థల నిర్వాహకులకు, యూత్ ఆర్గనైజషన్ వారికీ మరియు వాణిజ్జ్య వ్యాపార యజమానులకు …