కామారెడ్డి

గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

మునగాల, అక్టోబర్23(జనంసాక్షి): రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని, రైతులకు ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని రైతంగం పట్ల సవతి తల్లి ప్రేమ …

దీపావళిప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.

లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అన్నింటా శుభం చేకూరాలి. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా …

కార్మిక హక్కుల కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): కార్మిక హక్కుల కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలంటే కార్మిక సంఘాలు ఐక్యం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది …

కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సాయన్న

కార్యక్రమంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి,మహేశ్వర రెడ్డి  కంటోన్మెంట్ అక్టోబర్ 23 జనం సాక్షి కంటోన్మెంట్ మూడవ వార్డు కార్ఖానా ముస్లిం బస్తి లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే …

బాణాసంచా దుకాణాల ఇ లాకాలో ప్రధమచికిత్స కేంద్రం ఏర్పాటు

అశ్వారావుపేట, అక్టోబర్ 23(జనంసాక్షి ) ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బాణసంచా అమ్మే దుకాణాల వద్ద జరిగిన ప్రమాదం దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు …

చిన్నారిని ఆశీర్వదించిన తెరాస నాయకులు

పెద్దవంగర అక్టోబర్ 23(జనం సాక్షి )కిరాణా మార్చెంట్ వెల్ఫేర్ ఫంక్షన్ హాల్ తొర్రూర్ లో ఆదివారం చిట్యాల గ్రామానికి చెందిన చిదిరాల యకలక్ష్మి-వెంకన్న మనువరాలు జన్మదిన వేడుకకు …

దిపావళి కి ధర తగ్గిన పూలు..

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్23 (జనంసాక్షి); ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా దీపావళి వేడుకలకు సిద్ధమైన ప్రజలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో దీపావళి సందర్భంగా …

మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం,

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్23 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉచితంగా టెస్టులు ఉచితంగా మందులు అందించారు,కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్ర నగర్ కాలనీ 20వ వార్డు వనిత …

*శోభనాద్రిపురంలో అక్రమంగా మట్టి దందా*

  ప్రభుత్వ భూమిలో ఏదేచ్ఛగా అక్రమ మట్టి రవాణా.! మట్టి రవాణా కొనసాగిస్తున్న సర్పంచ్ భర్త.! వి అర్ ఏ ను కులం పేరుతో దూషించిన సర్పంచ్ …

పర్యావరణ పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. సొసైటీ-చైర్మెన్.ఎగుల నర్సింలు ఎల్లారెడ్డి  అక్టోబర్ 23(జనంసాక్షి) మండల ప్రజలకు సొసైటీ చేర్ మేన్        ఏగుల నర్సింలు ఆదివారం మాట్లాడుతూ …