కామారెడ్డి

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో ప్రింట్ మీడియా

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కలసి ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.. గౌరవ అధ్యక్షులుగా రత్న …

కామారెడ్డి జిల్లా లొ దొంగ నోట్ల ముఠా అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22 (జనంసాక్షి); దొంగ నోట్ల ముద్రణ చేసి చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠా లోని ఐదుగురిని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి …

ఆయుష్మాన్ భారత్ ఉత్తమ సేవా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయం.

 జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రగా విధులు నిర్వహిస్తున్న …

సమస్య పరిష్కారానికి కృషి చేసిన తెరాస నాయకులు అనంత్ నవిన్

        జహీరాబాద్ అక్టోబర్ 21( జనం సాక్షి) మహీంద్రా కాలనీ మరియు ఆనంద్ నగర్ కాలనీలో వర్షం నీళ్ళు మూలంగా మరియు మిషన్ …

 సి ఐ శ్రీనివాస్ ఆధ్వర్యం లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (జనం సాక్షి ) పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రాత్రి 7 గంటలకు సి ఐ శ్రీనివాస్ …

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని వ్యాసరచన పోటీ లు

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )మండల కేంద్రం ఎంఆర్సి భవనంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో క్విజ్ కాంపిటీషన్, …

*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*

రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి) మండలంలోని కక్కిరేణి గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆరో తరగతి బ్యాచ్  (1980- 1986) ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం  నిర్వహించారు. దుర్గం బలరాం  …

*మట్టి మాఫియా దళారులపై కఠిన చర్యలు ఎమ్మెల్యే బొల్లం*

కోదాడ అక్టోబర్ 21(జనం సాక్షి)  కోదాడ పట్టణంలో అక్రమ మట్టి రవాణా మాఫియా దళారులపై చట్టపరమైన చర్యలు తప్పవని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం …

తప్పెట సాంబయ్య మృతదేహంపై పూలమాలవేసి నివాళి అర్పించిన మాల మహానాడు వరంగల్ జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు

జనం సాక్షి, చెన్నారావుపేట మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన మాల మహానాడు మండల నాయకుడు తప్పెట రాజేందర్ తండ్రి తప్పెట సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందగా, విషయాన్ని …

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-కోటగిరి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలనీ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ ప్రభుత్వా న్ని …