కామారెడ్డి

మదన్మోహన్ పై దుష్ప్రచారాలు నమ్మవద్దు

___________________________________________గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 01  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని సోషల్ మీడియా భామన్ సురేష్ గురువారం విలేకరులా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ సెల్ చేర్మెన్ …

తాడువాయి కాటారం గ్రామంలోని అనారోగ్యంతో వ్యక్తి మృతి

ములుగు జిల్లా తాడువాయి ఆగస్టు 31 (జనం సాక్షి):- తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో స్థానిక బి ఎస్ పి నాయకులు పుల్లూరి రాజు అన్నయ్య అయిన …

కొలువుదీరిన గణనాథుడు..

  ఇబ్రహీంపట్నం , ఆగష్టు 31 , (జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గణనాధుడు కొలువుదీరాడు. గ్రామాల్లో పిల్లలు ,యువకులు …

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం -గాంధారి

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 31   కామరెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలో  సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం …

గాంధారి మండలంలో ఘనంగా గణేష్ మహారాజ్ వేడుకలు

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 31  కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వినాయక చవితి పండుగను యూత్ సభ్యులు ఘనంగా జరుపుతున్నారు మండలంలోని  పలు గ్రామాలలో కూడా అంగరంగ …

రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో మట్టి వినాయకుల పంపిణి

రుద్రంగి ఆగస్టు 31 (జనం సాక్షి) పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉత్సాహంగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొనుటకు వీలుగా రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో భక్తులకు మట్టి గణపతులను …

పదవీరమణ పొందిన ఆర్టీసీ సిబ్బందికి ఘన సన్మానం

జహీరాబాద్  ఆగస్టు 30 (జనంసాక్షి) జహీరాబాద్ ఆర్టీసీ డిపో లో పని చేస్తున్న సిబ్బందికి మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ రజిని కృష్ణ  ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. …

రింగ్ రోడ్డు భూ సర్వే వేగవంతం చేయాలి

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాలకు సంబంధించి భూ సర్వేలను వేగవంతం చేయాలని …

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. జనం సాక్షి ,శంకరపట్నం, గ్రామాల అభివృద్ధిటిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమనిమానకొండూరు ఎమ్మెల్యేడాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు.శంకరపట్నం మండలం తాడికల్, ఇప్పలపల్లె,అంబాలుపూర్ గ్రామాల్లో మంగళవారం వేకువజామున …

నూతన ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ స్థలం ఎంపిక

ఎల్లారెడ్డి 30 ఆగస్ట్ జనంసాక్షి (టౌన్)  ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేట్ మార్కెట్ స్థల ఎంపిక పూర్తి కావడంతో మంగళవారం నాడు ఎల్లారెడ్డి మున్సిపల్ …