కామారెడ్డి

వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు

 నసుర్లాబాద్ (జనం సాక్షి)నసురుల్లాబాద్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి  13వ వర్ధంతిని బాన్సువాడ నియోజకవర్గంలో గల  నస్రుల్లాబాద్  మండల కేంద్రంలోని వైఎస్ఆర్ టి …

అధికారుల తీరుకు నిరసనగా సభను వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధులు

జనంసాక్షి   రాజంపేట్  మండల కేంద్రంలోని ఎంపీపీ లింగాల స్వరూప అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు సర్వసభ సమావేశం ప్రారంభించిన పదినిమిషాలకే వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధులు పూర్తి వివరాలకు …

జుక్కల్ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే

జుక్కల్, సెప్టెంబర్1,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ని స్థానిక జెడ్పీటీసీ లక్ష్మీబాయి దాదారావు పాటిల్ స్వగ్రామం చిన్న ఏడ్గి లో గురువారం ఆమె అత్త మాలన్ …

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం -గాంధారి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 01   కామరెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలో  బుదవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం …

ఇన్చార్జి సర్పంచిగా నరేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ…

కామారెడ్డి సెప్టెంబర్1(జనంసాక్షి); కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామ పంచాయితీ ఇన్చార్జి సర్పంచ్ గా ఉప సర్పంచ్ జెట్టబోయిన నరేష్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. …

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయుల నిరసన సెగలు..

కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి /గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసనలు చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….సెప్టెంబర్1 …

ఈటలకు కేసముద్రం మెపా పరామర్శ

కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి /మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య ముదిరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మెపా …

జర్నలిజం కత్తిమీద సాములాంటిది జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలి..

కామారెడ్డి  సెప్టెంబర్1(జనంసాక్షి); జర్నలిజం కత్తిమీద సాములాంటిదని జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని అబ్రబాయిన స్వామి అన్నారు.కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ప్రెస్ …

బ్రాహ్మణపల్లి గ్రామంలో నాయక బాలయ్య మరణం గ్రామంలో తీరని లోటు

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 01 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నాయక లక్ష్మి సర్పంచ్ భర్త అయినా నాయక బాలయ్య గురువారం మూడు …

సిపిఎస్ విధానం రద్దు చేయాలి

గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ సిపిఎస్ విధానాన్ని …