Main

దుష్ప్రచారాలను నమ్మవద్దు

– జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యార్ధులు అంతా క్షేమం ఖమ్మం .(జనం సాక్షి) : ఖమ్మం జిల్లా పాలేరు జవహర్‌ నవోదయ విద్యాలయ  విద్యార్ధులకు వాంతులు, విరోచనాలు అయి …

బిఆర్ఎస్ సభకు భారీగా తరలిన జనం

  – ఖమ్మం లో బిఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు అశ్వారావుపేట …

ఖమ్మం సభతో తెలంగాణ, కేసీఆర్‌ సత్తాను దేశానికి చాటాలి: మంత్రి హరీశ్‌ రావు 

              ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బీఆర్‌కు …

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాధవి రెడ్డి.

            ఖమ్మం తిరుమలాయపాలెం (డిసెంబర్14) జనం సాక్షి.మండల పరిధిలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను   కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు  …

ఈ నెల 17 నుండి పెనుబల్లి రామాలయంలో ధనుర్మాస పూజలు

పెనుబల్లి, డిసెంబర్ 14(జనం సాక్షి)   పెనుబల్లి శ్రీకోదండరామాలయంలొ డిసెంబర్ 17 నుండి ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు, ఈ నెల 16 నుండి …

కట్టంకూరి లక్ష్మయ్య పార్దివదేహానికి నివాళులార్పించిన రజక సంఘం నాయకులు రఘునాథ పాలెం

            కొత్తగూడెం గ్రామ సమైక్య రజక సంఘం నాయకులు కట్టంకూరి లక్ష్మయ్య అకాల మరణం పొందారు. కొత్తగూడెం లోని ఆయన …

ఈపి టెక్నిషియన్స్ విజ్ఞప్తి

ఈపి టెక్నిషియన్స్ కౌన్సెలింగ్-టిటిసీ లో ట్రియనింగ్ పూర్తి కాగానే కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు,ఈ ప్రక్రియ ఎన్నో సంవత్సర ల నుండి కొనసాగుతుంది, కానీ కౌన్సెలింగ్ లేకుండానే …

పాపకొల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  జూలూరుపాడు డిసెంబర్ 9 జనంసాక్షి: మండల పరిధిలోని పాపకొల్లు గ్రామం పరిధిలో జూలూరుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు …

హమాలి,మెాటార్ కార్మికులకు సమగ్రచట్టం చేయాలి. * ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి యం.డి రాసుద్దీన్.

  టేకులపల్లి, డిసెంబర్ 8( జనం సాక్షి): హమాలి మోటార్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి ఎండి రాజుద్దీన్, …

ముందస్తు అరెస్టులు సరికావు’ పి డి ఎస్ యు

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (డిసెంబర్ 07) జనం సాక్షి. ప్రగతి భవన్ ముట్టడి వాయిదా పడిన ఆగని అరెస్టులు . ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పాలేరు డివిజన్ …