Main

పోడుభూముల్లో మొక్కులు నాటే ప్రయత్నం

అడ్డుకున్న మహిళా రైతులు ఖమ్మం,జూన్‌20(జ‌నంసాక్షి): ఖమ్మంలో మరోమారుపోడు భూములపై ఉద్రిక్తత ఏర్పడింది. పోడు భూముల్లో పొలం దున్నే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత 40 సంత్సరాలుగా వ్యవసాయం …

పాలేరులో దూసుకెళ్లిన ‘కారు’..

ఖమ్మం : పాలేరులో కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 45,750 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తుమ్మల విజయంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు …

మొరాయించిన ఈవీఎం

పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో …

పాలేరులో ప్రారంభమైన పోలింగ్

పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. అటు వేసవికాలం కావడంతో ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు …

రెండు పార్టీల మధ్య పోరాటం కేటీఆర్‌

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. …

పాలేరులో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

కాంగ్రెస్‌,కమ్యూనిస్టుల వల్లనే వెనకబాటు అభివృదద్‌ఇ చేసే సత్తా తుమ్మలకు ఉందన్న మంత్రి కెటిఆర్‌ నియోజకవర్గాన్ని ఆదర్వంగా తీర్చిదిద్దుతానన్న తుమ్మల ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  దశాబ్దాలుగా పాలేరు నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన …

మంచినీటి ఎద్దడిపై శ్రద్ద ఏదీ

ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  వేసవి దృష్ట్యా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని, దీని నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు అన్నారు. మంచినీటి సమస్యపై …

పాలేరులో డబ్బు ప్రవాహం: సుచరితారెడ్డి

ఖమ్మం,మే4(జ‌నంసాక్షి):  పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. అక్కడ …

పాలేరులో ప్రచారం ప్రారంభించిన తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, …

ఖమ్మంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ప్లీనరీని సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో …