ఖమ్మం

ఐటీసీ సహకారంతో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

బూర్గంపహాడ్ జూలై 27(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహడ్ మండలం సారపాక సుందరయ్య నగర్ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీ చేశారు. …

: దిశ దిన కర్మలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు బట్టా విజయ్ గాంధీ

బూర్గంపహాడ్ జూలై  (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన మేక వెంకట నరసయ్య గోదావరి ముంపు ప్రాంతం పడవ ప్రమాదంలో గల్లంతైయ్యారు. …

గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల వసతి గృహాల్లో గిరిజనేతర విద్యార్థులను ఎలా చేర్చుతారు..?

-లక్ష్మీనగరంలో డిడి ని అడ్డగించిన ఆదివాసీ సంఘాల నాయకులు.  వెంకటాపురం నూగూరు,జూలై  (జనంసాక్షి):-   గిరిజన సంక్షేమ శాఖ , ఐటిడిఎ ఆధ్వర్యంలో పని చేసే ఆశ్రమ …

పలువురు నాయకుల సంఘీభావం

చండ్రుగొండ  జనంసాక్షి (జులై 27) వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన దీక్ష  బుధవారం నాటికి మూడు రోజులు పూర్తి చేసుకుంది. వారి దీక్షకు సంఘీభావం …

మండలాలను తనిఖీ చేసిన పంచాయతీ రాజ్ కమీషనర్

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి పంచాయితీ రాజ్ కమిషనర్ యం.హనుమంత్ రావు బిబి నగర్ మండలం, యాదగిరిగుట్ట మండలాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా …

బోడును నూతన మండలంగా ప్రకటించాలి- సిపిఎం

టేకులపల్లి, జూలై 27( జనం సాక్షి ): బోడు కేంద్రం గా నూతన మండలం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ …

కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ.

–IFTU రాష్ట్ర కోశాధికారి రాసుద్దిన్. టేకులపల్లి, జూలై 27( జనం సాక్షి ): దేశంలోని 60 కోట్లమంది కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్ సంస్థలకు మోడి ప్రభుత్వం దోచి …

జాతీయ స్థాయి స్కాలర్ షిప్ పరీక్ష లో మోడల్ స్కూల్ విధార్థినిల ప్రతిభ

అభినందించిన కలెక్టర్ యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి  మోడల్ స్కూల్ విధ్యార్హ్దులు జాతీయ స్థాయి స్కాలర్ షిప్ టెస్ట్ లో మన  జిల్లా నుండి అత్యధికంగా …

రేపాక బాలేరర్స్ పరామర్శించిన అక్క రాజు శ్రీనివాస్

ముస్తాబాద్ జులై 27 జనం సాక్షి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రెపాక బాల్ నర్స్ వారి తండ్రి 2 రోజుల క్రితం …

సంతోష్ కుటుంబానికి పరామర్శిం

నారాయణఖేడ్ జులై27(జనంసాక్షి) నారాయణఖేడ్  మండలం పంచాగామ గ్రామ యువకుడు సంతోష్ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరమర్శించి దైర్యం చేపిన .డా పి  …