ఖమ్మం

యువతిపై ప్రేమో న్మాది కత్తితో దాడి

  మెదక్ (జనం సాక్షి); ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు డిగ్రీ కళాశాలకు వచ్చిన యువతిని తనను ప్రేమించడం లేదని కత్తితో దాడి చేసిన ఘటన కలకలం …

డైట్ చార్జీల పెంపుపై హర్షం

బోనకల్ నవంబర్ 2 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ చార్జీలు పెంచినందుకు తెలంగాణ …

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

` మంత్రి పొంగులేటి ఖమ్మం(జనంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఖమ్మం జిల్లా  కూసుమంచి …

వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్

రఘునాథ పాలెం సెప్టెంబర్ 20.(జనం సాక్షి) ఖమ్మం నయాబజార్ కాలేజీలో తుమ్మల యుగంధర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు …

మహిళ పట్ల ఓ ఏసీపీ అసభ్య ప్రవర్తన..?

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : ఆయన పోలీస్ శాఖలో ఉన్నతాధికారి.. తమకు కష్టం వచ్చిందని ఎవరైనా వస్తే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అతనిపై …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..

ఆరుగురు మావోయిస్టులు మృతి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం …

ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతి..

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఖమ్మం నగరంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు …

సమస్యలకు నిలయంగా…. “పీఎంహెచ్-బి” గిరిజన హాస్టల్…

త్రాగునీరు లేక ఇక్కట్లు… వార్డెన్ ఉన్నట్లా!??? లేనట్లా!??… ఏటీడీఓ పర్యవేక్షణ లోపం?… మరుగుదొడ్లు లేక బహిరంగ స్నానాలు… కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు వేడుకోలు…. జిల్లా గిరిజన …

గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా

చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్‌ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిఅన్నారు. నా శక్తి …

అందరికీ రుణమాఫీ జరిగితీరుతుంది

రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం,ఆగస్టు 27  (జనం సాక్షి):  రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని …